హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తర్వాత రాజకీయ పార్టీలు తమ కార్యాచరణపై ఫోకస్ చేశాయి. బలబాలాలు, అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాల ఆధారంగా క్యాండెట్ల ఎంపిక జరుగుతోంది. ఇవాళ టీఆర్ఎస్ శాసనసభా పక్షం సమావేశమవుతోంది. ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలపై సభ్యులకు అవగాహన కార్యక్రమం ఉంటుంది. తర్వాత లోక్ సభ ఎన్నికలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TvaNqo
Monday, March 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment