Monday, March 11, 2019

అంతలోనే: ఆ విమాన ప్రమాదంలో ఏపీ డాక్టర్ మనీషా, మరో ముగ్గురు ఇండియన్స్ సహా 157 మంది మృతి

ఆడిస్ అబాబా: ఇథియోపియాలో ఆదివారం 157 మందితో కుప్పకూలిన విమానంలో ప్రయాణీకులు, కేబిన్ క్రూ అందరూ మృతి చెందారు. ఇందులో 149 మంది ప్రయాణీకులు, ఏడుగురుసిబ్బంది ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ విమాన ప్రమాదంలో మృతి చెందినవారిలో 4గురు భారతీయులు ఉన్నారు. ఇందులో ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన యువ డాక్టర్ మనీషా ఉన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J5PrLP

Related Posts:

0 comments:

Post a Comment