ఆడిస్ అబాబా: ఇథియోపియాలో ఆదివారం 157 మందితో కుప్పకూలిన విమానంలో ప్రయాణీకులు, కేబిన్ క్రూ అందరూ మృతి చెందారు. ఇందులో 149 మంది ప్రయాణీకులు, ఏడుగురుసిబ్బంది ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ విమాన ప్రమాదంలో మృతి చెందినవారిలో 4గురు భారతీయులు ఉన్నారు. ఇందులో ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన యువ డాక్టర్ మనీషా ఉన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J5PrLP
Monday, March 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment