హైదరాబాద్ : గత ఎన్నికల్లో నరేంద్రమోడీ గుజరాత్లోని వడోదరా, ఉత్తరప్రదే్శ్లోని వారణాసి నుంచి పోటీ చేశారు. ఈ రెండు స్థానాల్లో విజయం సాధించారు. తర్వాత వడోదరా స్థానాన్ని వదులుకుని వారణాశి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఒడిశాలో అధికారం చేజిక్కించుకునేందుకు అమిత్ షా వ్యూహం రచిస్తున్నారు. అందుకోసం ప్రధాని మోదీని అక్కడ నుంచి పోటీ చేయించే అంశం పై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NUpxJr
ఆడా ఉంటా ఈడా ఉంటా.. గుజరాత్ బాష లెక్క ..! రెండు చోట్ల పోటీ చేసేందుకు మోదీ సన్నాహాలు..!!
Related Posts:
ఎలక్ట్రిక్ వెహికిల్ కొంటే బంపర్ ఆఫర్.. పన్ను రాయితీ ఎంతో తెలుసా..!!న్యూఢిల్లీ : నవ భారతం కాలుష్య కాసారంగా మారుతుండటంతో కేంద్రం ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. కర్భన ఉద్గారాలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతుంది. ఇప్పటికే… Read More
50 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థల్లో డిజిటల్ చెల్లింపులు చేస్తే ఇకపై అదనపు ఛార్జీలు ఉండవు: కేంద్రంన్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు నడుం బిగించింది కేంద్ర ప్రభుత్వం. రూ. 50 కోట్లు టర్నోవర్ ఉన్న సంస్థల్లో డిజిటల్ పద్ధతిలో చెల్లింపు… Read More
మామ సభ..! అల్లుడి ఏర్పాట్లు...!చింతమడకలో హరీష్ రావు బిజీబిజీ..!!సిద్ధిపేట/హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తన స్వగ్రామైన చింతమడక గ్రామానికి రానున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామ… Read More
కూతురు బడ్జెట్ ప్రసంగాన్ని వినేందుకు వచ్చిన తల్లిదండ్రులు...భారత దేశ చరిత్రలో మొదటి సారిగా పూర్తిస్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి మహిళ కావడంతో ఆమే ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉంటుందనేది అందరికి అసక్తిగా మ… Read More
తెలివి తెల్లారినట్టే ఉంది..!బిర్యానీతో పాటు 40 వేలు సమర్పించుకున్న జీనియస్ ఉమెన్..!!చెన్నై/హైదరాబాద్ : ఆర్డర్ చేసిన డెబ్బై రూపాయల బిరియాని రాకపోయేసరికి తిరిగి ఆ డెబ్బై రూపాయలను పొందడానికి ఏకంగా 40వేల రూపాయలు డిపాజిట్ చేసింది సదరు మహిళ… Read More
0 comments:
Post a Comment