సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.లోక్ సభ ఎన్నికల సందర్భంగా దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు చేపట్టే ప్రచార కార్యక్రమాల్లో జంతువులను గానీ, పక్షులను గానీ, సరీసృపాలను గానీ ఉపయోగించకూడదంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలను పాటించకపోవడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఈసీ తెలిపింది. అంతేకాకుండా ప్రచారంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O8dUPc
ఎలక్షన్ కమీషన్ కీలక నిర్ణయం .. జంతువులతో ప్రచారం నిషేధం
Related Posts:
అనుకూలమా..? ప్రతికూలమా..? అభిమానం ఓట్లు కురిపిస్తేనే గబ్బర్ సింగ్ విజయం..!!అమరావతి/హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ స్క్రీన్ స్టామినా పొలిటికల్ స్క్రీన్ మీద కనపడుతుందా..? అంటే ఏమో అనే పరిస్థితలు నెలకొన్నాయి. ఆంధ్రలో జన… Read More
ప్రధాని అభ్యర్థి ఎవరో.. డిసైడ్ చేసిన ఒవైసీ: ఆయనకు ఆ లక్షణాలన్నీ ఉన్నాయటహైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో అత్యధిక లోక్ సభ స్థానాలను కట్టబెడితే.. దేశానికి ప్రధాని మంత్రి ఎవరో తామే నిర్దేశిస్తామంటూ రెండు తెలుగు రాష్ట్రాల యువ నాయకు… Read More
మోడీకి ఈసీ క్లీన్ చిట్మిషన్ శక్తి ప్రసంగంపై ప్రధాని మోడీకి ఈసీ క్లీన్ చిట్ ఇచ్చింది. ప్రసంగంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగలేదని చెప్పింది. నిబంధనలకు లోబడే మిషన్ శక్తి ప్రసంగం … Read More
చంద్రబాబు ఓటమికి దుర్గగుడిలో ఓక్కరోజు దీక్షచంద్రబాబు ఓటమి కోసం దీక్ష చేస్తామంటూన్నారు తెలంగాణ టీడీపీ నేతలు,అది కూడ ఆయన స్వంత రాష్ట్రమైన విజయవాడ దుర్గమ్మ చెంతన చేస్తారట, గతంలో ఆయన ఒటమికి తిరుపతి… Read More
ఐదేళ్లలో చేసిందేంటీ : మోదీపై కేసీఆర్ విమర్శలుమిర్యాలగూడ : కాంగ్రెస్, బీజేపీల వల్లే దేశానికి ఈ గతి పట్టిందన్నారు సీఎం కేసీఆర్. దేశం వెనుకబాటుతనానికి ఆ రెండు పార్టీలే కారణమని గుర్తుచేశారు. ప్రధాని … Read More
0 comments:
Post a Comment