సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.లోక్ సభ ఎన్నికల సందర్భంగా దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు చేపట్టే ప్రచార కార్యక్రమాల్లో జంతువులను గానీ, పక్షులను గానీ, సరీసృపాలను గానీ ఉపయోగించకూడదంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలను పాటించకపోవడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఈసీ తెలిపింది. అంతేకాకుండా ప్రచారంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O8dUPc
Monday, March 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment