ఏపి ముఖ్యమంత్రి..తెలంగాణ ముఖ్యమంత్రి ల మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ ఇప్పుడు ఆ పార్టీల్లోని నేతల మధ్య సంబంధాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఎన్నికల వేళ..బంధుత్వాల కంటే విధేయతే ముఖ్యమని చాటుతున్నారు .తెలంగాణ మంత్రి తలసాని..టిటిడి ఛైర్మన్ పుట్టా సుధకార్ యాదవ్ ఇద్దరూ వియ్యంకులు. ఇప్పుడు తలసాని కొంత కా లంగా చంద్రబాబును టార్గెట్ చేయటం పుట్టాకు ఇబ్బంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CcOnzL
వియ్యంకుడివే కావచ్చు..కానీ : తలసానికి పుట్టా సుధాకర్ హెచ్చరిక..!
Related Posts:
గంటా..ఏమైందబ్బా! టీడీపీకి గుడ్ బై చెబుతారంటూ వార్తలు..అందుబాటులో లేని మంత్రిఅమరావతి: తెలుగుదేశం పార్టీకి త్వరలోనే గుడ్ బై చెప్పబోతున్నారంటూ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుపై మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. తనకు భీమిలి అసెంబ… Read More
వైసీపీలో కొనసాగుతున్న చేరికలు..! జాతరను తలపిస్తున్న లోటస్ పాండ్..!! 16నుండి బస్సు యాత్ర..!!హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నివాసం లోటస్ పాండ్ చిన్నపాటి జాతరతను తలపిస్తోంది. తెలుగుదేశ… Read More
వైసిపి అభ్యర్ధుల జాబితా వాయిదా..16న ఇడుపులపాయలో : అసలు కారణం ఏంటంటే..!వైసిపి అభ్యర్ధుల తొలి జాబితా విడుదల వాయిదా పడింది. ఈ రోజు ఉదయం 75 మందితో తొలి జాబితా విడుదల చేయా లని తొలుత నిర్ణయించారు. అయితే, సడన్ గా వాయిద… Read More
తనయుడికి బదులు తండ్రి! వైఎస్ఆర్ సీపీ పర్చూరు అభ్యర్థిత్వంలో అనూహ్య మార్పుఒంగోలు: ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిత్వంలో హఠాత్తుగా మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. మరి కొద్దిసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస… Read More
తూచ్ .. సర్ఫ్ ఎక్సెల్ అనుకోని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ పై విమర్శలుహైదరాబాద్ : సోషల్ మీడియా వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతీ అంశం ఏదో ఒక సందర్భంలో రాద్దాంతమవుతోంది. విభిన్న వర్గాలను కించపరిచేలా ఉన్నాయని పోస్టులు పెడుతూ … Read More
0 comments:
Post a Comment