ఏపి ముఖ్యమంత్రి..తెలంగాణ ముఖ్యమంత్రి ల మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ ఇప్పుడు ఆ పార్టీల్లోని నేతల మధ్య సంబంధాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఎన్నికల వేళ..బంధుత్వాల కంటే విధేయతే ముఖ్యమని చాటుతున్నారు .తెలంగాణ మంత్రి తలసాని..టిటిడి ఛైర్మన్ పుట్టా సుధకార్ యాదవ్ ఇద్దరూ వియ్యంకులు. ఇప్పుడు తలసాని కొంత కా లంగా చంద్రబాబును టార్గెట్ చేయటం పుట్టాకు ఇబ్బంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CcOnzL
వియ్యంకుడివే కావచ్చు..కానీ : తలసానికి పుట్టా సుధాకర్ హెచ్చరిక..!
Related Posts:
ఆన్లైన్లో రిజిస్ట్రేషన్.. చంద్రయాన్ 2 ప్రయోగం ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం..చంద్రయాన్ 2 ప్రయోగాన్ని 22వ తేదీన నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమైంది. ఈ నెల 15న జరగాల్సిన ప్రయోగం రాకెట్లోని క్రయోజనిక్ ఇంజన్లో సాంకేతిక లోపంతో అర్థాం… Read More
చెవిరెడ్డికి మూడో పదవి: కట్టబెడుతూ సీఎం జగన్ నిర్ణయం: ఎందుకింత ప్రాధాన్యత...!చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి మరో పదవి దక్కింది. ముఖ్యమంత్రి జగన్ తొలి నుండి తమ కుటుంబానికి అండగా నిలుస్తు… Read More
సుఖ పురుషులకు సొంపైన వార్త..! మసాజ్ చేసేందుకు ఇంటికే వచ్చిన యువతులు..! తర్వాత షాక్..!!ముంబాయి/హైదరాబాద్ : ఇది వందకు వంద శాతం రసిక రాజులకు రంజైన వార్త. అలసి పోయిన శరీరాకు కాస్త ఉపశమనం కలిగించుకోవడానికి ఎక్కడో స్పా సెంటర్లకు వెళ్లే కార్యక… Read More
డిజిటల్ రంగంలో దూసుకెళ్తున్న వన్-ఇండియా: అల్లం నారాయణ, దేవులపల్లి అమర్హైదరాబాద్: డిజిటల్ మీడియా రంగంలో వన్ ఇండియా(తెలుగు)కు ప్రత్యేక స్థానం ఉందని, ఇదే వేగంతో వార్తలు అందించాలని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ,… Read More
ఛీ.. పాడు డ్రైవర్.. రైలు ఆపి పట్టాలపైనే పని కానిచ్చాడు..! అవాక్కైన ప్రయాణీకులు..!!ముంబాయి/హైదరాబాద్ : ఓ లోకో పైలట్ అంటే రైలు బండి నడిపే డ్రవర్ రైలును మధ్యలోనే ఆపి పట్టాలపైనే పని కానిచ్చాడు. దీంతో రైల్లో ఉన్న ప్రయాణీకులందరూ తమ సమయం … Read More
0 comments:
Post a Comment