తెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న టిఆర్ఎస్ పార్టీ మంత్రులకు, ముఖ్య నేతలకు గులాబీ బాస్ కెసిఆర్ హెచ్చరికలు జారీ చేశారు. పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడొద్దు అంటూ , ప్రచారంలో ఆచితూచి మాట్లాడుతూ వ్యవహరించాలంటూ సీరియస్ అయ్యారు. ఇక పోలింగ్ కు ఎంతో సమయం లేకపోవడంతో ప్రచారంలో దూకుడు పెంచాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TFgHk5
గులాబీ మంత్రులకు, నేతలకు ప్రగతి భవన్ నుండి హెచ్చరికలు .. రీజన్ ఇదే
Related Posts:
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: ఆ జిల్లాలో సింగిల్ డిజిట్ కేసులు, రెట్టింపైన రికవరీఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్త కేసుల సంఖ్య 400 లోపే ఉండటం గమనార్హం. అదే సమయ… Read More
సుడులు తిరుగుతూ..తీరం వైపు: దూసుకొస్తోన్న పెనుముప్పు: తీరాన్ని దాటేదెప్పుడో తేలిందిచెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన బురెవి తుఫాన్ మరింత తీవ్ర రూపాన్ని సంతరించుకోనుంది. పెను తుఫాన్గా మారనుంది. శుక్రవారం ఈ తుఫాన్ తీరాన్ని దాటనుంది. గంటకు … Read More
క్యాన్బెర్రా..టీమిండియాకు పీడకల: పేకమేడలా బ్యాటింగ్ లైనప్: వెంటాడుతోన్న ఆ మ్యాచ్: సేమ్ సీన్?క్యాన్బెర్రా: సుదీర్ఘ విరామం అనంతరం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న భారత క్రికెట్ జట్టు.. వన్డే సిరీస్ను ఎలాగూ పోగొట్టుకుంంది. బ్యాక్ అండ్ బ్యాక్ పరాజయా… Read More
బాలీవుడ్ స్టార్ హీరోకు సోకిన కరోనా వైరస్: ఫామ్హౌస్లో రెస్ట్: బీజేపీ నేతల పరామర్శచండీగఢ్: దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టట్లేదనడానికి తాజా ఉదాహరణ ఇది. సాధారణ ప్రజలతోపాటు ప్రజా ప్రతినిధులు, టాప్ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఈ … Read More
తెలంగాణలో చలి పంజా: పడిపోతున్న ఉష్ణోగ్రతలు, జంకుతోన్న జనం..తెలంగాణలో చలి పంజా విసురుతోంది. గత రెండు మూడు రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చలి పెడుతుంది. ఉదయం 9 గంటల… Read More
0 comments:
Post a Comment