కోల్ కత: కేంద్రంలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కొనడానికి దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కట్టిన మహా కూటమి కోట.. కూలుతోందా? కూటమి నాయకుల్లో విభేదాలు తలెత్తాయా? అంటే అవుననే సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీతో సీట్ల సర్దుబాటు వ్యవహారం బెడిసి కొట్టింది. బీజేపీతో కాంగ్రెస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C3iUjm
మహాకూటమి కోట కూలుతుందా? మమతను దూరం పెట్టిన కాంగ్రెస్: వామపక్షాలతో పొత్తు
Related Posts:
ఎన్నికల్లో ఇలాంటి వెరైటీ చూశారా? మెట్రో రైల్ 500 కి.మీ పొడగింపు.. కాలుష్యం 300 శాతం తగ్గింపు..ఓటర్లను ఆకర్షించడం ఏ రాజకీయ నేతకైనా సవాలు లాంటిదే. అందులో ఆరితేరానని చెప్పకనే చెప్పుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. … Read More
ఒకే రాజధాని: టీడీపీఎల్పీ భేటీలో కీలక చర్చ, జగన్ సర్కారుకు హెచ్చరికలు, గంటా ఏమన్నారంటే..?అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగాలని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం తీర్మానించింది. ఆదివారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ … Read More
దారుణం : హాస్టల్లో ఇంటర్మీడియట్ విద్యార్థిని ప్రసవం..ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని పతారాస్లో ఉన్న ఓ సాంఘీక సంక్షేమ పాఠశాల హాస్టల్లో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఒకరు మ… Read More
పులివెందుల పులి.. డమ్మీ కాన్వాయ్లో వెళ్లడమేంటి? గిన్నిస్ బుక్లో సీఎం జగన్.. దేవినేని ఉమ ఫైర్అమరావతి రైతుల ఉద్యమాన్ని చూసి ఏపీ సీఎం వైస్ జగన్, వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైందని, కాబట్టే అసెంబ్లీ సమావేశాలకు కనీవినీ ఎరుగని రీతిలో పోలీసు భద్రత… Read More
ఏపీ భవిష్యత్.. రేపే కీలక పరిణామం? అమరావతిలో అలజడికి కుట్ర జరుగుతోందా..?ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి రేపు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదనను అసెంబ్లీలో చట్టం చేసే అవకాశం కనిపి… Read More
0 comments:
Post a Comment