Friday, March 1, 2019

ఉద్య‌మం కోసం అప్పుడు పోటీ..! ఇప్పుడు వ‌ద్దు.! ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌పై టీఆర్ఎస్ స్పంద‌న‌..!!

హైదరాబాద్‌: ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. అధికారికంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని బరిలో దించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్‌; వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణ కోసం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EmmiWU

Related Posts:

0 comments:

Post a Comment