గత కొద్దిరోజులుగా భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పుల్వామా దాడులకు ప్రతీకారంగా భారత వాయుసేన పాక్ గగనతలంలోకి చొచ్చుకువెళ్లి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి తిరిగి భారత్కు చేరుకుంది. ఆ తర్వాత బుధవారం రోజున పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించి దాడులకు యత్నించడంతో భారత వాయుసేన తిప్పికొట్టింది. అదేసమయంలో భారత్కు చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T8EM7m
Friday, March 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment