ఢిల్లీ : బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 91 ఏళ్ల పార్టీ సీనియర్ నేతకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఆయనకు టికెట్ ఎందుకు రాలేదన్న అంశంపై అటు పార్టీ వర్గాలు గానీ ఇటు అద్వానీ గానీ నోరు మెదపడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UdKN2m
అద్వానీ మౌనం వీడాలి : ఉమాభారతి
Related Posts:
ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు -నాలుగు నెలల మౌనం వీడి నిప్పులు -నామినేటెడ్ సీఎం అంటూఎన్నికల వ్యూహకర్తగా దేశం నలుమూలలా వివిధ రాష్ట్రాల్లో ఆయన సత్తా చాటుకున్నారు.. ఒక దశలో.. నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టడమనే ఘనత కూడా ఆయన ఖా… Read More
బీజేపీ చేసిన సీఎం.. ఎన్డీఏలోనే ఉంటారా?: నితీశ్ కుమార్పై చిరాగ్ పాశ్వాన్ సెటైర్లుపాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి బాధ్యతలు చేపట్టిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్కు శుభాకాంక్షలు తెలిపారు లోక్ జన్శక్తి పార్టీ(ఎల్జేపీ) అధినేత చిరా… Read More
రైతులకు నయవంచన, చనిపోతే పథకాలా..? కేసీఆర్పై జగ్గారెడ్డి ధ్వజం..సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. రైతులను నయవంచన చేస్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా… Read More
విషాదం: రాజస్తాన్ మంత్రి భన్వార్ లాల్ మేఘవాల్ కన్నుమూత, సీఎం గెహ్లట్ సంతాపం..రాజస్తాన్ సామాజిక న్యాయం, సాధికారత మంత్రి భన్వార్ లాల్ మేఘవాల్ (72) కన్నుమూశారు. ఆయన గత కొద్దిరోజులుగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ ఏడాది … Read More
9 వేల 248 పోలింగ్ కేంద్రాలు..21వ తేదీన ప్రకటన.. 2 వేలకు పైగా పెరిగిన సెంటర్స్.. ఎందుకంటే..బల్దియా పోరుకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. రేపటినుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభమవబోతోంది. ఇక పోలింగ్ కేంద్రాలపై ఎన్నికల సంఘం దృష్టిసారించింది. కరోనా వైర… Read More
0 comments:
Post a Comment