హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం నిప్పులు చెరిగారు. ఏపీ ఎన్నికలకు కేసీఆర్ డబ్బులు పంపుతారని చంద్రబాబు ఆరోపించడం సిగ్గుచేటు అన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచడం దేశంలోనే మొదట ప్రారంభించింది చంద్రబాబు అన్నారు. ఆయన తెరాస భవన్లో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UuSFcW
ఐటీ గ్రిడ్ చంద్రబాబుదే, ఎన్నికల తర్వాత మళ్లీ హైదరాబాదుకే ఏపీ సీఎం: తలసాని
Related Posts:
సీఏఏపై షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు.. బంగ్లాలో హిందువులు సేఫ్.. మోడీ ఏం చేస్తున్నారో అర్థంకావట్లేదు..బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గనిస్థాన్ లో మతపరమైన హింస, వేధింపులకు తట్టుకోలేక భారత దేశానికి వచ్చిన హిందు, బౌద్ధ, సిక్కు, జైన, క్రిస్టియన్ మతస్తులకు పౌరస… Read More
కేటీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు.. సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ..తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. కేటీఆర్ తీవ్ర అవ… Read More
వేద మంత్రోచ్ఛారణలతో మారుమోగిన మసీదు: పెళ్లి బాజాలు..మేళతాళాలు: ఒక్కటైన హిందూ జంట..!తిరువనంతపురం: ముస్లింల ప్రార్థనా స్థలం మసీదుకు సమీపంలో సాధారణంగా పెళ్లి బాజాలు మోగవు. మేళతాళాలు, తప్పెట్ల మోతలతో వెళ్లే ఊరేగింపులు కూడా.. మసీదు మీదుగా… Read More
జగన్! మీలా అన్ని కార్డులు మాకు లేవు! కేసీఆర్ సలహా ఏంటి?: ధూళిపాళ్ల విమర్శలుఅమరావతి: ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా టీడీపీ నేతల విమర్శల దాడులు కొనసాగుతున్నాయి. కుల రాజకీయాలు ఎన్నాళ్లు చేస్తారని టీడీపీ… Read More
పెళ్లయిన మరుసటి రోజే వధువు కిడ్నాప్.. గ్యాంగ్రేప్: అత్యంత పాశవికంగా.. !లక్నో: మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పరాకాష్ఠగా చెప్పుకొనే ఉదంతం ఇది. పెళ్లయిన మరుసటి రోజే ఓ వధువును కిడ్నాప్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అత్… Read More
0 comments:
Post a Comment