చెన్నై: తమిళనాడులో రానున్న లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీ అతి దారుణంగా ఓటమిపాలౌతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కుమారుడు ఎంకే. అళగిరి జోస్యం చెప్పారు. గత లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి ఎలాంటి అనుభవం ఎదురౌయ్యిందో అదే పరిస్థితి ఇప్పుడు ఎదురౌతుందని ఎంకే. అళగిరి అన్నారు. కేంద్ర మాజీ మంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uahAa4
లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీ చిత్తుగా ఓడిపోతుంది, కురుణానిధి కొడుకు సంచలన వ్యాఖ్యలు!
Related Posts:
ఆస్తి కోసం వేధింపులు: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే అదితి సింగ్పై బామ్మ ఫిర్యాదు, రాజకీయం..లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్బరేలి ఎమ్మెల్యే, కాంగ్రెస్ రెబల్ నేత అదితి సింగ్పై ఆమె నానమ్మ కమలా సింగ్ వేధింపులకు గురిచేస్తున్నారంటూ పోలీసులక… Read More
జూమ్ లైవ్ మీటింగ్లో ప్రభుత్వ ఉద్యోగి రాసలీలు... కెమెరా ఆఫ్ అయిందనుకుని...టెక్నాలజీ మీద సరైన అవగాహన లేని ఓ ప్రభుత్వ ఉద్యోగి తన సెక్రటరీతో శృంగారంలో పాల్గొంటూ అడ్డంగా దొరికిపోయాడు. ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన జూమ్ ఆన్లై… Read More
అంతరిస్తోన్న అండమాన్ తెగకూ కరోనా - ఉన్నదే 50 మంది అందులో 10 మందికి పాజిటివ్ఇండియాలో అంతరించిపోతున్న అండమాన్ తెగలనూ కరోనా వైరస్ వదల్లేదు. అక్కడి గ్రేట్ అండమానీస్ తెగలో ప్రస్తుతం 50 మంది మాత్రమే జీవించి ఉండగా, గడిచిన నెల రోజుల … Read More
జపాన్ ప్రధాని రాజీనామా: ప్రజలకు క్షమాపణ చెప్పడం వెనుక కారణం? కోలిటిక్స్: ఆర్థికంగాటోక్యో: జపాన్ ప్రధానమంత్రి షింజో అబే తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన కొద్దిసేపటి కిందటే అధికారికంగా ప్రకటించారు. అనారోగ్య కారణాలతో తప్పుకొం… Read More
భాయ్ చెప్పాడు.. రూ.34కోట్లు రెడీనా? - ప్రముఖ దర్శకుడికి బెదిరింపు - కారణం తెలిస్తే షాకవుతారు‘‘ఏంటి సార్.. లాక్ డౌన్ లో కులాసాగా కాలం గడుపుతున్నారా? మళ్లీ సినిమాలు చేయాలంటే కనీసం మీరు ఉండాలిగా.. నేనేం చెబుతున్నానో అర్థమవుతోందా.. అవును.. భాయ్ చ… Read More
0 comments:
Post a Comment