Wednesday, March 27, 2019

ముంబై సింగపూర్ విమానంకు బాంబు బెదిరింపు...ఎస్కార్ట్‌గా వెళ్లిన యుద్ధ విమానాలు

సింగపూర్ : ముంబై నుంచి సింగపూర్ వెళుతున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 263 మంది ప్రయాణికులు ఉన్నారు. ముంబై విమానాశ్రయం నుంచి టేకాఫ్ కాగానే విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు వచ్చింది. వెంటనే స్పందించిన సింగపూర్ విమానాశ్రయం అధికారులు విమానంకు రక్షణగా రెండు ఎఫ్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UTY90N

Related Posts:

0 comments:

Post a Comment