సింగపూర్ : ముంబై నుంచి సింగపూర్ వెళుతున్న సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు ఫోన్కాల్ వచ్చింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 263 మంది ప్రయాణికులు ఉన్నారు. ముంబై విమానాశ్రయం నుంచి టేకాఫ్ కాగానే విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు వచ్చింది. వెంటనే స్పందించిన సింగపూర్ విమానాశ్రయం అధికారులు విమానంకు రక్షణగా రెండు ఎఫ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UTY90N
Wednesday, March 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment