ఆయన రాజకీయ దురందరుడు... పక్కా కాషాయవాది... సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత... భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు... రాజకీయ భీష్ముడని కూడా అంటారు.... కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో చక్రం తిప్పిన మనిషి ఇకపై భారత రాజకీయ ముఖచిత్రంలో కనిపంచరు. ఆయనే బీజేపీ కురవృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HNcBUE
ఉక్కుమనిషి రాజకీయ నిష్క్రమణ...గాంధీనగర్కు అద్వానీ దూరం
Related Posts:
ప్రధాని మోడీ అఖిల పక్ష భేటీకి ఆహ్వానం లేని ఆప్, ఆర్జేడీ .. ఫైర్ అవుతున్న పార్టీల నాయకులుభారత్-చైనా సరిహద్దు వద్ద చోటు చేసుకున్న ఉద్రిక్తతనేపథ్యంలో చైనాతో సరిహద్దు వివాదంపై చర్చించడానికి ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఆల్ పార్టీ మీటింగ… Read More
ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు, 8వేలకు చేరువలో, మరో నలుగురు మృతిఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 17,609 మంది నమూనాలు పరీక్షించగా 465 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ర… Read More
వైసీపీ ఓ బిస్కెట్ పార్టీ.. రాజ్యసభ అభ్యర్థులపై వర్ల ఫైర్.. లోకేశ్ ఎప్పటికీ రాలేడన్న విజయసాయి..నిన్నటిదాకా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీవ్రంగా తగువులాడుకున్న వైసీపీ-టీడీపీ.. శుక్రవారం నాటి రాజ్యసభ ఎన్నికల్లోనూ పరస్పర దూషణలు కొనసాగించాయి. బలం ల… Read More
Coronavirus: CMO ఉద్యోగులకు కరోనా ? సీఎం జంప్, ఇప్పటికే సచివాలయంలో, అధికారులకు హడల్ !బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) కాటుకు సామాన్య ప్రజలతో పాటు అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు హడలిపోతున్నారు. నువ్వానేనా అనే తేడా లే… Read More
క్షీణించిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్యం... మరో ఆస్పత్రికి తరలింపు...ఇటీవల కరోనా వైరస్ బారినపడిన ఢిల్లీ విద్యాశాఖ మంత్రి సత్యేందర్ జైన్(55) ఆరోగ్యం మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో శ్వాస తీస… Read More
0 comments:
Post a Comment