అమరావతి: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాలుగు రోజుల వ్యవధిలోనే కోట్ల రూపాయల లెక్క చూపని నగదు బయటపడ్డాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ప్రతి జిల్లాలో, ప్రతి చోటా ఎన్నికల విధులను నిర్వర్తిస్తున్న పోలీసులు నల్లధనాన్ని పట్టుకుంటూనే ఉన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమవాళి అమల్లో ఉందని తెలిసినప్పటికీ.. కళ్లుగప్పి నగదును తరలించే ప్రయత్నంలో పోలీసుల చేతికి దొరికిపోతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hvx804
Thursday, March 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment