అమరావతి: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాలుగు రోజుల వ్యవధిలోనే కోట్ల రూపాయల లెక్క చూపని నగదు బయటపడ్డాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ప్రతి జిల్లాలో, ప్రతి చోటా ఎన్నికల విధులను నిర్వర్తిస్తున్న పోలీసులు నల్లధనాన్ని పట్టుకుంటూనే ఉన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమవాళి అమల్లో ఉందని తెలిసినప్పటికీ.. కళ్లుగప్పి నగదును తరలించే ప్రయత్నంలో పోలీసుల చేతికి దొరికిపోతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hvx804
ధనప్రవాహం: గుంటూరులో బంగారం, విశాఖలో నగదు, కడపలో చీరెలు..!
Related Posts:
మద్యం సీసాలపై తెలుగుదేశం ఎన్నికల గుర్తు..స్లోగన్! రాజధాని ప్రాంతంలో భారీగా పట్టివేతఅమరావతి: పోలంగ్ సమీపిస్తోంది. ఎన్నికల జాతరకు నాలుగు రోజుల గడువు మాత్రమే మిగలి ఉంది. మంగళవారం నాటికి అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం పరిసమాప్తం అవ… Read More
అమెరికాలో తెలంగాణ యువతి అనుమానాస్పద మృతితెలంగాణకు చెందిన ఓ యువతి అమెరికాలో ప్రాణాలు తీసుకుంది. మహబూబాబాద్ జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన సంధ్య టెక్సాస్లో ఆత్మహత్య చేసుకుంది. అయితే సంధ్… Read More
నాన్న కోసం నర్సాపురం ప్రచారంలో పాల్గొన్న మెగా హీరో వరుణ్ తేజ్ ..జనసేన శ్రేణుల్లో జోష్నాన్నకోసం మెగా హీరో వరుణ్ తేజ్ రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్ షోలతో అదరగొడుతున్నారు. ఇక బాబాయి పార్టీని గెలిపించాలని, బాబాయి… Read More
సీఎం సన్నిహితులపై ఐటీ కొరడా.. 50 చోట్ల సోదాలు.. 9 కోట్లు స్వాధీనం..!ఇండోర్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సన్నిహితుడు, ఓఎస్డీ ప్రవీణ్ కక్కర్ ఇళ్లపై.. ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం చర్చానీయాంశమైంది… Read More
చంద్రబాబుది ఒంటరి పోరాటం ..ఈసీ కేంద్రం చేతిలో కీలుబొమ్మ .. వీహెచ్ సంచలనంతెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీ హనుమంతరావు చంద్రబాబుకు బాసటగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో చంద… Read More
0 comments:
Post a Comment