మన్సూరాబాద్ : నకిలీ ఐడీ కార్డులతో రెచ్చిపోయారు. పోలీస్ ముసుగులో అక్రమాలకు పాల్పడ్డారు. సాయుధులై సంచరిస్తూ అడ్డగోలు సెటిల్మెంట్లకు పాల్పడ్డారు. చివరకు అడ్డంగా బుక్కయ్యారు డమ్మీలు. దొరికితే దొంగ, లేదంటే దొర అనే చందంగా ఇన్నాళ్లు దర్జాగా తిరిగారు. సీన్ రివర్స్ కావడంతో ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. ఇదివరకు హోంగార్డులుగా విధులు నిర్వహించిన ఇద్దరు వ్యక్తులకు.. ప్రస్తుతం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EnJzYE
స్మార్ట్గా ప్లానేసిండ్రు.. అడ్డంగా దొరికిపోయిండ్రు.. నకిలీ పోలీసుల కథ
Related Posts:
దిశ స్ఫూర్తితో దివ్య కేసులో ఏడు రోజులలో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం : ఏపి డిజిపి గౌతమ్ సవాంగ్ఏపీలోని విజయవాడలో నిన్న జరిగిన దివ్య తేజస్విని హత్యపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం చాలా బాధాకరమైన ఘటనగా ఆయన పేర్… Read More
Underworld Don: గ్యాంగ్ వార్, పబ్ యజమాని కాల్చివేత, బ్రిగేడ్ రోడ్డులో కలకలం, రషీద్ గ్యాంగ్ పనే ?బెంగళూరు/ ఉడిపి/ మంగళూరు: గ్యాంగ్ వార్ కారణంగా పబ్ ఓనర్ ను రివాల్వర్ తో కాల్చి చంపేశారు. పబ్ బయట మాట్లాడుతున్న యజమానిపై ప్రత్యర్థి ముఠా పభ్యులు కాల్పు… Read More
రాష్ట్రాలకు బేషరతుగా రూ.2.16 లక్షల కోట్లు - జీఎస్టీ పరిహారం ప్రతిష్టంభనకు తెర: నిర్మలా సీతారామన్గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) పరిహారం కింద రాష్ట్రాలకు ఆదాయ లోటును పూడ్చటం తమ వల్ల కాదంటూ దాదాపు చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు ఒ… Read More
\"ఏ నొప్పికైనా సరే ఔషధం పనిచేయడమే\" : నవీన్ పట్నాయక్ పీఎస్ వీకే పాండియన్భువనేశ్వర్: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ రోజు తన 74వ పుట్టిన రోజును నిరాడంబరంగా జరుపుకుంటున్నారు. నవీన్ పట్నాయక్ను ప్రజలు దీవిస్తున్నారంటే ఆయన … Read More
మీడియా ట్రయల్స్: నిబంధనలు ఉన్నా కూడా టీవీ ఛానెళ్లపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?టీవీ ఛానెల్స్లో జరుగుతున్న మీడియా ట్రయల్స్పై భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఇటీవల ఆందోళన వ్యక్తంచేశారు. చాలా పెండింగ్ కేసులపై మీడియా చేస్తున్న వ… Read More
0 comments:
Post a Comment