ఇస్లామాబాద్: గత నెలలో (ఫిబ్రవరి) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తమ భూభాగంలోకి వచ్చి బాంబులు వేసి ప్రకృతిని నాశనం చేసిందని పాకిస్తాన్ మరో కొత్త పాట పాడుతోంది. ఈ మేరకు ఐక్య రాజ్య సమితిలో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడుల వల్ల చెట్లు కూలిపోయాయని చెబుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CaxYMn
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి వల్ల మా చెట్లు కూలిపోయాయి, ఐరాసకు ఫిర్యాదు చేస్తాం: పాక్
Related Posts:
హైదరాబాద్లో వర్ష బీభత్సం.. జగిత్యాలలో కూడాహైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. నగరంలోని పలు ప్… Read More
5 రోజులే ఆన్ లైన్ క్లాసులు, 3 నుంచి డిగ్రీ వరకు, టీ శాట్లో బోధనతెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు తక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వం పలు ఆంక్షలను సడలించింది. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు తెరవకపోతే బెటర్ అని భావించిం… Read More
వారఫలితాలు తేదీ 2 జూలై శుక్రవారం నుండి 8 గురువారం 2021 వరకుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఎంసెట్ దరఖాస్తు మరోసారి పొడగింపు, విద్యార్థుల వినతి మేరకే: కన్వీనర్ఎంసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ డేట్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా కొందరు దరఖాస్తు చేయాల్సి ఉంది. తమకు గడువు కావాలని కోరగా.. కన్వీనర్ అంగీకరించారు… Read More
ఉగ్రవాదుల ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు, స్వాధీనందేశంలో ఎక్కడ ఉగ్ర దాడి జరిగిన హైదరాబాద్తో లింక్ ఉంటుంది. బీహర్ దర్బంగా రైల్వేస్టేషన్ బాంబు ఘటన ఉలికిపాటుకు గురిచేసింది. అయితే హైదరాబాద్లో ములాలు కని… Read More
0 comments:
Post a Comment