Saturday, March 2, 2019

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి వల్ల మా చెట్లు కూలిపోయాయి, ఐరాసకు ఫిర్యాదు చేస్తాం: పాక్

ఇస్లామాబాద్: గత నెలలో (ఫిబ్రవరి) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తమ భూభాగంలోకి వచ్చి బాంబులు వేసి ప్రకృతిని నాశనం చేసిందని పాకిస్తాన్ మరో కొత్త పాట పాడుతోంది. ఈ మేరకు ఐక్య రాజ్య సమితిలో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడుల వల్ల చెట్లు కూలిపోయాయని చెబుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CaxYMn

Related Posts:

0 comments:

Post a Comment