ఇస్లామాబాద్: గత నెలలో (ఫిబ్రవరి) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తమ భూభాగంలోకి వచ్చి బాంబులు వేసి ప్రకృతిని నాశనం చేసిందని పాకిస్తాన్ మరో కొత్త పాట పాడుతోంది. ఈ మేరకు ఐక్య రాజ్య సమితిలో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడుల వల్ల చెట్లు కూలిపోయాయని చెబుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CaxYMn
Saturday, March 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment