టిడిపి నుండి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు వైసిపి లో చేరారు. లోక్సభ లో టిడిపి ఫ్లోర్ లీడర్ గా ఉన్న తోట నర్సింహం తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చేసారు. జగ్గంపేట సీటు కావాలని కోరారు. కానీ, చంద్రబాబు మాత్రం తోట అభ్యర్ధనను పరిగణలోకి తీసుకోలేదు. ఇదే సమయంలో చలమలశెట్టి సునీల్ టిడిపి లో చేరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uf35gv
మరో ఎంపిని బాబు వదులుకున్నట్లేనా : సునీల్ కు కాకినాడ సీటు : త్రిమూర్తులు ఎటు..!
Related Posts:
సూర్య గ్రహణంతో కరోనా మహమ్మారి అంతమైనట్లే? భూమికి దగ్గరగా సూర్యుడు వస్తేనే!ఆదివారం(జూన్ 21న పూర్తిస్థాయి సూర్య గ్రహణం ఏర్పడింది. ఈ గ్రహణ ప్రభావం ఆసియా, ఆప్రికా దేశాల్లోనే ఎక్కువగా ఉంది. ఈ దేశాల్లోని ప్రజలు సూర్య గ్రహణాన్ని తి… Read More
కుంగ్ ఫూ కాదు..కుంగ్ ఫ్లూ: చైనాపై విరుచుకుపడ్డ ట్రంప్: అధ్యక్షుడి ఎన్నికల ప్రచారానికి బోణివాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. పదునైన విమర్శలు, ఘాటు ఆరోపణలు, సెటైర్లతో డ్రాగన్ కంట్రీపై చెలరేగిపోయా… Read More
జగన్ సర్కారు మరో రికార్డు.. చంద్రబాబును సొంత ఎమ్మెల్యేలే ఛీకొట్టారన్న వైసీపీ విజయసాయి..‘‘వైసీపీ ఓ బిస్కెట్ పార్టీ.. నేరచరిత్ర కలిగిన మోపిదేవి వెంకటరమరణను.. దేశవ్యాప్తంగా 10కిపైగా కేసులున్న అయోధ్య రామిరెడ్డిని.. అసలు ఏపీతో సంబంధమేలేని పరి… Read More
తమ అభిమాన హీరో, బెస్ట్ ఫ్రెండ్ ఎవరో స్పష్టం చేసిన జగన్, షర్మిల: జీవితానికి సరిపడే ప్రేమనుఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఆరాధించే వ్యక్తి ఎవరో తేల్చి చెప్పారు. తన అభిమాన హీరో, బెస్ట్ ఫ్రెండ్, ఎవరో స్పష్టం చేశారు. తన తండ్రి… Read More
కరోనా విలయం: భారత్ మరో రికార్డు.. ఒక్కరోజులో 15,412 కొత్త కేసులు.. ఆ ట్యాబ్లెట్తో ఊరట లభించేనా?ఇంకో పది రోజుల్లో అన్ లాక్ 2.0 అమలులోకి రానున్నప్పటికీ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి రాలేదు. కొవిడ్-19 కొత్త కేసులకు సంబందించి భారత… Read More
0 comments:
Post a Comment