మైసూరు: శ్రీ త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ప్రత్యకపూజలు చేసి ఆశీర్వాదం తీసుకోవడం వలనే తాను ముఖ్యమంత్రి అయ్యానని కర్ణాటక సీఎం హెచ్.డి. కుమారస్వామి అన్నారు. భక్తిశ్రద్దలతో అమ్మవారిని పూజించడం, అమ్మ అశీర్వదించడం వలనే నేడు ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. మైసూరు జిల్లా టీ. నరశీపురలోని మూగూరులో వివిధ కార్యక్రమాలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Um7f6B
అమ్మవారి ఆశీస్సులతో నేను ముఖ్యమంత్రి అయ్యాను, మొక్కు తీర్చుకున్నా, హెచ్.డి. కుమారస్వామి!
Related Posts:
ఎట్టకేలకు దళిత నేతను వరించిన సీఎల్పీ, భట్టికి జైకొట్టిన రాహుల్ గాంధీహైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ సీఎల్పీ పదవిపై రెండు మూడు రోజులుగా జరుగుతున్న డ్రామాకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం తెరదించారు. ఎట్టకేలకు ఈ … Read More
పెళ్లి కూతురుపై కాల్పులు..చికిత్స అనంతరం వేడుకల్లో పాల్గొన్న వధువుఢిల్లీ: ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. పూజా అనే 19 ఏళ్ల యువతి వివాహంలో ఈ ఘటన జరిగింది. వివాహవేడుకల్లో భాగంగా గాల్లోకి ఓ వ్య… Read More
కొత్త వ్యాపారంలోకి ముఖేష్ అంబానీ... హిట్ అయితే ఈ విదేశీ సంస్థలకు పెద్ద దెబ్బే...!ఇప్పటి వరకు టెలికాం రంగంలో చరిత్ర సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తర్వలో మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే భారత్… Read More
శని త్రయోదశి నాడు ఏమి చేస్తే దేవుడు సంతృప్తి చెందుతాడు?శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు.అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు.శని భగవానుడు అంటే నీతి,న్యాయం,ధర్మబద… Read More
ఫిబ్రవరి మొదటి వారంలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ..మంత్రి పదవులు వీరికి దక్కే ఛాన్స్తెలంగాణలో ఎన్నికలు ముగిసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయి దాదాపు నెల రోజులకు పైనే అయ్యింది. అయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి, హోంమంత్రి తప్ప ఇతరత్రా మంత్ర… Read More
0 comments:
Post a Comment