సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాన్ యుద్దం గురించి చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్లార లేదు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఖండించినా..వాటి ప్రచారం ఆగలేదు. పాకిస్థాన్ మీడియా పవన్ ఇలా వ్యాఖ్యానించారంటూ హడావుడి చేసింది. పవన్ వ్యాఖ్యల పై బిజెపి నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల వేళ పవన్ ను ఈ వ్యాఖ్యలు వెంటాడుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XxNSsW
Sunday, March 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment