అమరావతి/హైదరాబాద్ : ఏపి టీడిపిలో వర్గపోరు తారా స్థాయిలో నడుస్తోంది. పేరుకు అందరూ ఒకే పార్టీ లో పని చేస్తున్నా విభేదాలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. పలానా అభ్యర్థి పోటీలో ఉంటే మద్దత్తు ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్తున్నారు నేతలు. ఎన్నికల వేళ ఇటువంటి అసమ్మతి మాటలు అధికార పార్టీకు తలనొప్పిగా మారాయి. తేలికగా గెలిచి మరోసారి అధికారంలోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SE2CTu
టీడిపి కి తలనొప్పిగా మారిన వర్గ పోరు..! తమ్ముళ్ల తీరు పట్ల చంద్రబాబు అసహనం..!!
Related Posts:
అల్లుడు రూప రాక్షసుడు.. మద్యం సేవించి... అత్తపై ....హైదరాబాద్ : అత్త .. తల్లి తర్వాత తల్లి లాంటిది. అమ్మ లాగే గౌరవించాలి. కానీ ఓ కసాయి మాత్రం తనకు పిల్లనిచ్చిన అత్తనే మట్టుబెట్టాడు. రోజు తాగి .. భార్యను… Read More
మధ్యాహ్న భోజనంలో కూరకు బదులు ఉప్పు: ఆ జర్నలిస్టుపైనే కేసుపెట్టారు!లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాలోని ఓ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కూరకు బదులు ఉప్పు వడ్డించిన ఘటన చర్చనీయాంశంగా మారిన వ… Read More
ఖైరతాబాద్ మహాగణపతిని పూజిస్తే... ఏ విఘ్నం రాదు : గవర్నర్ నర్సింహన్ఖైరతాబాద్ మహాగణపతి వద్ద పూజల సందడి ప్రారంభమైంది. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్లో శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి తొలిపూజ అందుకున్నాడు. ఖైరతాబాద్ లో ప్ర… Read More
వైఎస్ వద్ద పనిచేసినందుకు గర్వపడుతున్నా: రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభబెంగళూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దశమ వర్ధంతిని సందర్భంగా మాజీ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభ ఆయన సేవలను స్మరించుకున్నారు. వైఎస్ హయాంలో… Read More
పాముకు పాలుపోసిన కాటే వేస్తుంది.. హేమంత్పై సతీశ్ భార్య ప్రశాంతిహైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజినీర్ సతీశ్ మైల హత్య కేసు పూటకో మలుపు తిరుగుతుంది. ఇన్నాళ్లు ప్రియాంక వాళ్ల స్నేహితుడు హేమంత్ హత్య చేశారని అనుకొంటుండగా .. … Read More
0 comments:
Post a Comment