Thursday, March 7, 2019

ఎర్ర‌జొన్న రైతుల నిలువు దోపిడి..! పట్టించుకోని ప్రభుత్వం..!!

హైద‌రాబాద్ : ఎర్ర జొన్న రైతుల ప‌రిస్థితి దీనంగా త‌యార‌య్యింది. ధ‌ర త‌గ్గుతున్నా ప్ర‌భుత్వ క‌నీస మ‌ద్ద‌త్తు ధర ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో రైతులు దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయారు. ప్ర‌భుత్వం ఆస‌రా లేక, మ‌ద్య‌వ‌ర్తుల ఇష్టా రాజ్యంతో చేసేది లేక వచ్చిన ధరకే పంటను విక్రయిస్తున్నారు రైతులు. ప్రభుత్వ ప్ర‌త్య‌క్షంగా కొనుగోలు కొనుగోలు చేసి ఉంటే రైతులకు మేలు జరిగేదనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NOpS09

Related Posts:

0 comments:

Post a Comment