వ్యాక్సినేషన్ రెండు నెలల చిన్నారి ఉసురు తీసింది. మరో 14 మంది చిన్నారులను తీవ్ర అస్వస్థతకు గురి చేసింది. తాజాగా నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో వ్యాక్సిన్ వేసిన చిన్నారులకు అస్వస్థతకు గురయ్యారు. ఒక చిన్నారి నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, 14 మంది తీవ్ర అస్వస్థతతో నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు . వీరిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H5ukr1
వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతి.. మరో 14 మందికి అస్వస్థత
Related Posts:
పుల్వామా దాడికి కారును సమకూర్చిన ఉగ్రవాది హతం...గత ఫిబ్రవరీ 14 దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పూల్వామా దాడిలో 40 సిఆర్పిఎఫ్ జవాన్లను పోట్టన బెట్టుకున్న ఇద్దరు ఉగ్రవాదులు పోలీసుల ఎదురు కాల్పుల్లో హతం అయ్… Read More
యూపీలో దారుణం : కూతురి మృతదేహంతో జీవనం, పోలీసులకు ఫిర్యాదు ...మిర్జాపూర్ : కూతురిపై పిచ్చి ప్రేమో .. లేక నిజంగా పిచ్చో తెలియదు కానీ తమ బిడ్డ చనిపోయిన దహన సంస్కారాలు చేయలేదు. దాదాపు నెలరోజుల నుంచి కలిసే ఉంటున్నారు… Read More
జిందాల్ కంపెనీకి 3, 667 ఎకరాల భూమి, రూ. 20 కోట్లు కిక్ బ్యాక్, సీఎం, మాజీ సీఎం రచ్చ రచ్చ !బెంగళూరు: జిందాల్ కంపెనీకి 3, 667 ఎకరాల భూమి కేటయించడాన్ని నిరసిస్తు కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి… Read More
స్మార్ట్ఫోన్ ఎంత పనిచేసింది ? చూపు కోల్పోనున్న చిన్నారి ...?బీజింగ్ : స్మార్ట్ఫోన్ వచ్చాక అన్నీ పనులు తేలికయ్యాయి. ఎలా అంటే ఏ పనైనా చిటికలో పూర్తవుతుంది. మనం లేచినప్పటి నుంచి పడుకునే వరకు అన్నీ పనులను ఏం చక్కా… Read More
కక్ష్యసాధింపులుండవు..అవినీతి చేసిన వారిని వదలం: ప్రతీ మాట నిలబెట్టుకుంటాం: సభలో జగన్..!తాను ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటానని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు. మూడు వారాల్లో తమ ప్రభుత్వం పాలన ఎలా ఉంటుందో స్పష్టం చేయగలిగామని … Read More
0 comments:
Post a Comment