Sunday, March 3, 2019

టీడీపీ యాప్ కలకలం: ఐటీ గ్రిడ్ చేతిలో ఏపీ ప్రజల డాటా... రంగంలోకి తెలుగురాష్ట్రాల పోలీసులు

తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం ఇప్పుడు ఆసక్తి రేకిస్తోంది. ఏపీలోని ఓటర్ల వ్యక్తిగత సమాచారంను తెలంగాణలోని ఓ కంపెనీ తీసుకుని ఓట్ల తొలగింపు కార్యక్రమం చేస్తోందంటూ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TnNTke

Related Posts:

0 comments:

Post a Comment