తెలంగాణ సీఎం కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని తనకు అచ్చొచ్చిన కరీంనగర్ జిల్లా నుండి ప్రారంభించారు. కరీంనగర్ ప్రచార సభలో కేసీఆర్ కాంగ్రెస్, బిజేపిలపై మండిపడ్డారు. కాంగ్రెస్, బిజెపి ముక్త్ భారత్ కావాలి అని ప్రత్యామ్నాయ సమాఖ్య రాజకీయాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఫెడరల్ ఫ్రంట్ దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించబోతుందని సీఎం కేసీఆర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oa8gfC
Monday, March 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment