Saturday, March 16, 2019

టిడిపి అభ్య‌ర్ది పై దాడి: గాల్లోకి కాల్పులు : మ‌ంత్రాల‌యం లో టెన్ష‌న్‌..!

రాయ‌ల‌సీమ లో ఎన్నిక‌ల వేళ ఉద్రిక్త ప‌రిస్ధితులు ఏర్ప‌డుతున్నాయి. క‌ర్నూలు జిల్లా మంత్రాల‌యం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఖ‌గ్గ‌లు గ్రామంలో టిడిపి - వైసిపి వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. టిడిపి అభ్య‌ర్ధి తిక్కారెడ్డి పై దాడి జ‌రిగింద‌ని చెబుతున్నారు. ఘ‌ర్ష‌ణ నివార‌ణ‌కు తిక్కారెడ్డి గ‌న్‌మెన్ గాల్లోకి కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న లో తిక్కారెడ్డి తో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W335AG

Related Posts:

0 comments:

Post a Comment