రాయలసీమ లో ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని ఖగ్గలు గ్రామంలో టిడిపి - వైసిపి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టిడిపి అభ్యర్ధి తిక్కారెడ్డి పై దాడి జరిగిందని చెబుతున్నారు. ఘర్షణ నివారణకు తిక్కారెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటన లో తిక్కారెడ్డి తో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W335AG
టిడిపి అభ్యర్ది పై దాడి: గాల్లోకి కాల్పులు : మంత్రాలయం లో టెన్షన్..!
Related Posts:
ఆత్మగౌరవం కాపాడుకుందాం : కుట్రలను తిప్పి కొడుదాం: సీయం చంద్రబాబు పిలుపు..!ఏపి పై కుట్రలు చేస్తున్న ముగ్గురు మోదీలను తిప్పి కొట్టాలని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.పార్టీ కేడర తో ఎన్నికల సన్నాహక సమావేశాలు ఈ ర… Read More
మా వృత్తిని గౌరవించండి... మీ గొడవల్లోకి లాగొద్దు ప్లీజ్: 'చౌకీదార్' వివాదంపై వాచ్మెన్లుఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయపార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సారి సోషల్ మీడియాలో చౌకీదార్ అనే పద… Read More
కాంగ్రెస్ వద్దు కమలమే ముద్దు: బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి డీకే అరుణ..?హైదరాబాదు: ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్కు షాకులు మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. గతేడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస… Read More
బడికి దూరమవుతున్న బాల్యం ..పదేళ్ళలో మూడు లక్షల మంది డ్రాపవుట్స్తెలంగాణా రాష్ట్రంలో చిన్నారుల అందమైన బాల్యం బడికి పోకుండా బుగ్గిపాలు అవుతుంది. పాఠశాల విద్యార్థుల డ్రాపవుట్స్ ఆందోళన కరంగా మారాయి. గత పదేళ్లలో 3లక్షల … Read More
భారత తొలి లోక్పాల్గా జస్టిస్ పీసీ ఘోష్...ఆమోదం తెలిపిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా లోక్పాల్ ఏర్పాటు అయ్యింది. అవినీతికి అడ్డుకట్టు వేసేందుకు లోక్పాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేరకు లోక్పాల్ తొలి ఛీఫ… Read More
0 comments:
Post a Comment