రాయలసీమ లో ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని ఖగ్గలు గ్రామంలో టిడిపి - వైసిపి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టిడిపి అభ్యర్ధి తిక్కారెడ్డి పై దాడి జరిగిందని చెబుతున్నారు. ఘర్షణ నివారణకు తిక్కారెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటన లో తిక్కారెడ్డి తో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W335AG
Saturday, March 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment