అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య డేటా చోరీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీలో ప్రజలు, పోలీసులను, అధికారులను ఎవరినీ నమ్మని జగన్ ఏపీలో పేరును కోల్పోయారని, దీంతో హైదరాబాదులోని తమ అనుకూల సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం ద్వారా దాడులు చేయించడం ద్వారా అధికారంలోకి రావాలని చూస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. తమ ఓట్లను తొలగించాలని ప్రయత్నాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NJmROJ
డేటా తొలగింపు: 'ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి, కీలక సూత్రధారులు బొత్స, పీకే'
Related Posts:
లైవ్: ఆంధ్రప్రదేశ్లో ఘనంగా ప్రారంభమైన 70వ గణతంత్ర వేడుకలుఆంధ్రప్రదేశ్లో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటల నుంచే విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. గణతంత్ర వేడు… Read More
కువైట్-తెలుగుదేశం ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలుకువైట్: కువైట్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ కువ… Read More
ఆ నలుగురికీ పద్మాభాషేకం ..గణతంత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొన కేంద్రం ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో భాగంగా.. విభిన్న రంగాల్లో విశేష సేవలందించిన నలు… Read More
70వ గణతంత్ర దినోత్సవం: రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకుంటారంటే?జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత" ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు… Read More
గంటా పక్షిలా ఎగిరిపోతారు : వెన్నుపోటు పొడిపించుకొనే బలహీనుడిని కాదు : పవన్ సంచలనం..!ఒకనాటి ప్రజారాజ్యం నేత..నేటి టిడిపి మంత్రి గంటా పై జనసేన అధినేత పవన్ కళ్యాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. గంటా ను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్య… Read More
0 comments:
Post a Comment