అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య డేటా చోరీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీలో ప్రజలు, పోలీసులను, అధికారులను ఎవరినీ నమ్మని జగన్ ఏపీలో పేరును కోల్పోయారని, దీంతో హైదరాబాదులోని తమ అనుకూల సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం ద్వారా దాడులు చేయించడం ద్వారా అధికారంలోకి రావాలని చూస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. తమ ఓట్లను తొలగించాలని ప్రయత్నాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NJmROJ
డేటా తొలగింపు: 'ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి, కీలక సూత్రధారులు బొత్స, పీకే'
Related Posts:
ఇండియా టుడే ఎగ్జిట్పోల్ ఫలితాల్లో ఎన్డీఏకు ఆధిక్యత...NDA 339 -368, UPA- 77 -1082019 ఎన్నికలు దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 10 నుండి మే 19 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వె… Read More
సజావుగా సాగుతున్న చివరి విడత పోలింగ్సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాని మోడీ బరిలో ఉన్న వారణాసి సహా ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన చం… Read More
న్యూస్ 24-టుడేస్ చాణక్య ఫైనల్: బీజేపీకి 350, కాంగ్రెస్ కంటే ఇతరులకే అధిక సీట్లున్యూఢిల్లీ: దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఎగ్జిట్ పోల్స్ వెల్లడవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో అత్యంత విశ్వసనీయంగా భావిస్తోన్న టుడే… Read More
పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ కి 28, బీజేపీకి 11 లోక్ సభ స్థానాలు .. పుంజుకున్న బీజేపీ .. టైమ్స్ నౌ సర్వేటైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2019 విడుదలయ్యాయి. హోరాహోరీగా ఉద్రిక్త పరిస్థితుల నడుమ సాగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింద… Read More
సారు.. కారు.. పదహారే అంటున్న మెజార్టీ ఎగ్జిట్ పోల్స్..!హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి 16 స్థానాలను గెలుచుకుంటామంటూ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెబుతూ వచ్చారు. సారూ, పదహారూ అంటూ టీఆర్ఎ… Read More
0 comments:
Post a Comment