నిజామాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినట్లే పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పునివ్వాలని ప్రజలను కోరారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని 17 స్థానాల్లో విజయం సాధిస్తే .. కేంద్రంలో చక్కం తిప్పొచ్చని పేర్కొన్నారు. నిధులు రాబట్టుకోవచ్చని, ప్రాజెక్టులకు జాతీయ హోదా .. వివిధ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. మంగళవారం సాయంత్రం నిజామాబాద్లో ఆశేష జనవాహిని మధ్య ఏర్పాటుచేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wdb8uV
Wednesday, March 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment