నిజామాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినట్లే పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పునివ్వాలని ప్రజలను కోరారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని 17 స్థానాల్లో విజయం సాధిస్తే .. కేంద్రంలో చక్కం తిప్పొచ్చని పేర్కొన్నారు. నిధులు రాబట్టుకోవచ్చని, ప్రాజెక్టులకు జాతీయ హోదా .. వివిధ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. మంగళవారం సాయంత్రం నిజామాబాద్లో ఆశేష జనవాహిని మధ్య ఏర్పాటుచేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wdb8uV
ఫెడరల్ ఫ్రంట్ను ఆశీర్వదించండి : సమస్యే లేకుండా చేస్తానని కేసీఆర్ భరోసా
Related Posts:
కొరుకుడు పడని రాపాక: బీజేపీతో భేటీకి దూరంగా: రాజధానిగా అమరావతి కొనసాగింపుపై..!విజయవాడ: జనసేన పార్టీ రాజకీయ భవిష్యత్తును నిర్ధారించే సమావేశం అది. భారతీయ జనతా పార్టీతో కలిసి ఉమ్మడిగా పోరాటం సాగించడానికి బీజం పడిన కీలక భేటీ అది. అట… Read More
ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా శైలజానాధ్: మరోసారి అనంత జిల్లాకే: ఏఐసీసీ నిర్ణయం..!సుదీర్ఘ కాలంగా ఖాళీగా ఉన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఎట్టకేలకు ఏఐసీసీ భర్తీ చేసింది. అనేక తర్జన భర్జనల తరువాత తిరిగి అనంతపురం జిల్లాకే చెందిన దళిత … Read More
దావూద్ ఇబ్రహీం స్థావరం ఎక్కడో తెలుసా? గుట్టువిప్పిన గ్యాంగ్స్టర్దావూద్ ఇబ్రహీం.. అండర్ వరల్డ్ డాన్, కనుసైగలతో ప్రపంచాన్ని శాసిస్తోన్న గ్యాంగ్స్టర్.. ఎక్కడున్నారో తెలుసా..? పాకిస్థాన్లోని కరాచీలో.. అదీ కూడా ఐఎస్ఐ … Read More
లెట్స్ డూ కుమ్ముడు: దూలతీర్చిన ఎద్దులు.. పరుగెత్తించి మరీ పొడిచిపారేశాయి.. రక్తసిక్తంగా జల్లికట్టుకొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోదన్న తరహాలో.. ఎద్దుల కుమ్ముడుకు పోటీదారులు బిత్తరపోయారు.. బరిలో పరుగెత్తించిమరీ చుక్కలు చూపించాయి.. ముట్టుకోడానిక… Read More
రష్మిక మందన్న ఇంటిపై ఐటీ దాడుల వెనుక..వంద ఎకరాల కాఫీ తోట: తండ్రి కాంగ్రెస్ నేత..!బెంగళూరు: చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన రెండేళ్ల వ్యవధిలోనే టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న కన్నడ నటి రష్మిక మందన్న. శాండల్వుడ్తో ఎంట్రీ ఇచ్చి… Read More
0 comments:
Post a Comment