Tuesday, March 12, 2019

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోలింగ్ .. ఓటేయ్యద్దంటూ కాంగ్రెస్, టీడీపీ విప్ జారీ

హైదరాబాద్ : తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ కలిగిస్తోంది. మొత్తం ఐదు స్థానాల్లో అధికార టీఆర్ఎస్ కూటమి బరిలోకి దిగింది. కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీ బలం తగ్గిపోయింది. బరిలో నిలిపిన గూడురు నారాయణరెడ్డి కూడా బరిలో ఉండరని, నిన్న కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది. టీఆర్ఎస్ వైఖరిని ఎండగడుతున్న కాంగ్రెస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VY71Tz

Related Posts:

0 comments:

Post a Comment