ఇస్లామాబాద్: పుల్వామా దాడి అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్లో జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో దాదాపు రెండు వందల నుంచి మూడు వందల యాభై మంది వరకు తీవ్రవాదులు హతమైనట్లుగా భావిస్తున్నారు. భారత్ ఉగ్రవాదులను మట్టుబెడితే పాక్ మాత్రం భారత్ సైనిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HgMpm4
Wednesday, March 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment