అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా స్వరాష్ట్రం గుజరాత్కు చెందిన పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ను కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకుంది. హార్దిక్ మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సైన్యం నుంచి దక్షిణాది వరకు:
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HvwkIk
Wednesday, March 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment