ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యల పై వైసిపి నేత బుగ్గన రాజేంద్రనాధ్ తీవ్రంగా స్పం దించారు. ముఖ్యమంత్రి సెల్ఫ్ గోల్ చేసుకున్నారని దుయ్యబట్టారు. డేటా చోరీలో ప్రభుత్వ హస్తం లేకపోతే అశోక్ ఎం దుకు పారిపోయారని ప్రశ్నించారు. ఈ వ్యవహారం పై లోకేష్ ఎందుకు స్పందించటం లేదని నిలదీసారు బుగ్గన. చంద్రబాబు సెల్ఫ్ గోల్..ముఖ్యమంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C8iisD
చంద్రబాబు సెల్ఫ్ గోల్: కొండను తవ్వారు..కానీ, : లోకేష్ ఎక్కడ : బుగ్గన ఫైర్..!
Related Posts:
కన్నెర్ర చేస్తున్న పసుపు, ఎర్రజొన్న రైతులు... లోక్ సభ ఎన్నికలను అడ్డుకునే వ్యూహంగిట్టుబాటు ధర కోసం పసుపు, ఎర్రజొన్న రైతులు కన్నెర్ర చేస్తున్నారు. మద్దతు ధర కోసం ఆర్మూర్ రైతులు వరుస ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. మొన్నటికి మొన్నపోలీస… Read More
ఎమ్మెల్సీ ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదలఢిల్లీ : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజ… Read More
2019 ప్రతిష్టాత్మక ఆస్కార్ విజేతలు ఎవరంటేప్రతిష్టాత్మక 91వ అకాడమీ అవార్డుల (ఆస్కార్ అవార్డులు) ప్రదానోత్సవ కార్యక్రమానికి డాల్బీ థియేటర్ వేదిక అయ్యింది . 2019 సంవత్సరానికి గాను 91వ ఆస్కార్ అక… Read More
అవి మామూలు కళ్లు కాదు.. 110 స్పీడైనా దొరకాల్సిందే..!ఉప్పల్ : నేరాల నియంత్రణకు తెలంగాణ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారు. ప్రజల భద్రత కోసం అవసరమైన అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. ఆ క్రమంలో ఘట్ కే… Read More
మేడారం మినీ జాతర ముగిసినా ... భక్త జన సంద్రంగా మేడారంమేడారం మినీ జాతర ముగిసింది. అయినప్పటికీ భక్త జన ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంది. మేడారం జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి రెండు లక్షలకు ప… Read More
0 comments:
Post a Comment