Wednesday, March 20, 2019

వాటి పేరుతో ఓట్లు అడుగు : ప్రియాంకగాంధీపై ఉమాభారతి సెటైర్లు

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకొంది. అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా యూపీని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు క్యాంపెయిన్ కొనసాగుతోంది. యూపీలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ దూసుకుపోతుండగా .. ఆమె వ్యాఖ్యలను బీజేపీ నేతలు తిప్పికొడుతూ ఎన్నికల సమరాన్ని పీక్ స్టేజీకి తీసుకొచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wdd9HC

Related Posts:

0 comments:

Post a Comment