తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, మహిళా అధికార ప్రతినిధి సాధినేని యామిని ఈసారి జగన్ ని టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును టార్గెట్ చేసేందుకు జగన్, కెసిఆర్, మోడీ లతో కలిసి రాజకీయాలు చేస్తున్నారని ఆమె వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మహిళలకు రుణమాఫీ చేస్తే అది నా వల్ల కాదంటూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EZIKqy
Saturday, March 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment