లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టి లండన్కు పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీని అక్కడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జైలులో ఉన్న మోడీని వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తొలిసారి బెయిల్ను తిరస్కరించిన న్యాయస్థానం... బెయిల్ మంజూరు చేయాలంటూ రెండోసారి దరఖాస్తు చేసుకుని అదృష్టం పరీక్షించుకుంటున్నాడు నీరవ్ మోడీ.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CKvULk
నీరవ్ మోడీకి బెయిల్ మంజూరు చేస్తే దేశం దాటి వెళ్లిపోతాడు: ఈడీ తరపున లాయర్
Related Posts:
మధ్యంతర సీబీఐ ఛీఫ్ నియామకం కేసులో మరో ట్విస్టు: కేసును విచారణ చేయలేనన్న జస్టిస్ ఏకే సిక్రీన్యూఢిల్లీ: సీబీఐ మధ్యంతర డైరెక్టర్గా నాగేశ్వరరావు నియామకం చెల్లదన్న పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. విచారణకు కొద్ది గంటల ముంద… Read More
ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ పోస్టుల భర్తీకి ఐఓసీఎల్ నోటిఫికేషన్ విడుదలఇండియన్ ఆయిల్ కార్పోరేషన్లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 420 ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ పోస్టులను భర్తీ చేయనుంద… Read More
కోట్ల దారెటు: కాంగ్రెస్ ను వీడటం ఖాయం..! జగన్ తో సోదరుడు భేటీ : టచ్లో టిడిపి నేతలు..!కర్నూలు జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పార్టీని వీడుతున్నారా. ఆయన పార్టీ నిర్ణయాల పట్ట ఆసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ ప… Read More
నిన్న కరక్కాయ.. నేడు వేరుశనక్కాయ.. మరో మల్టీ లెవెల్ మోసంహైదరాబాద్ : కాదేదీ మోసానికి అనర్హమన్నట్లుగా తయారయ్యారు మోసగాళ్లు. నమ్మినోళ్లను నట్టేట ముంచుతూ కోట్లు కూడబెడుతున్నారు. ప్రతినిత్యం మోసాల కథలు వెలుగుచూస… Read More
పెట్టుబడుల స్వర్గధామం అమరావతి..! దావోస్ లో లోకేష్ ప్రసంగం..!!దావోస్/హైదరాబాద్ : దావోస్ లో మంత్రి లోకేష్ బిజీ బిజీ గా గడిపేస్తున్నారు. పలు ఐటి దగ్గజాలను సంప్రదిస్తూ అమరావతిలో ఐటి సంస్థల ఏర్పాటు అంశాల పై … Read More
0 comments:
Post a Comment