హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతి తీసుకొచ్చిందే చంద్రబాబు అని ఆరోపించారు. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు చంద్రబాబు డబ్బులు పంపారని మండిపడ్డరాయన. శుక్రవారం ఎల్బీస్టేడియంలో జరిగిన టీఆర్ఎస్ ప్రచారసభలో ప్రసంగించారు. ఈ సభలో ముఖ్యఅతిథిగా కేసీఆర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V6ddIQ
16 సీట్లు గెలవడం పక్కా : మంత్రి తలసాని ధీమా
Related Posts:
జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు ఆఫీసులపై ఐటీ దాడులుజూనియర్ ఎన్టీఆర్ మామ, వైసీపీ నేత అయిన నార్నే శ్రీనివాసరావు ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడి చేశారు. నార్నే శ్రీనివాస రావుకు చెందిన స్టూడియో ఎన్… Read More
వీడియో వైరల్ : ఒక ఆడ పులి..రెండు మగపులులు..ఒక ఫైట్ సీన్..ఇదీ స్టోరీ!ఢిల్లీ: ఇద్దరు ప్రేమికులు డీప్ లవ్లో మునిగి ఉండగా ప్రియురాలి సోదరుడో లేక తండ్రో వారి ప్రేమకు బ్రేక్ వేసేందుకు చూస్తారు. ఇలాంటి సీన్లు సినిమాల్లో సర్వ… Read More
ఢిల్లీ-కాబూల్ స్పైస్ జెట్ విమానాన్ని అడ్డగించిన పాక్: యుద్ధ విమానాలతో చుట్టుముట్టి..!న్యూఢిల్లీ: మన దేశం అంటే అక్కసును వెల్లగక్కుకుంటోన్న పాకిస్తాన్.. మరో దురాగతానికి ప్రయత్నించిన ఉదంతం ఇది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూఢిల్లీ నుం… Read More
కేబీసీలో జస్ట్ మిస్ : గాంధీ సహకారంతో ఏర్పాటు అయిన మూడు సాకర్ క్లబ్ల పేరేమిటి..?ముంబై: కౌన్బనేగా కరోడ్ పతి.. ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ క్విజ్ ప్రోగ్రాంల… Read More
జర్నలిస్టు హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్యేపై కేసుజర్నలిస్ట్ కాతా సత్యనారాయణ హత్య కేసులో తుని నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేతో పాటు మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసునమోదు చేశారు. సత్యనారాయణ కుటుంబ సభ్యుల ఫి… Read More
0 comments:
Post a Comment