హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతి తీసుకొచ్చిందే చంద్రబాబు అని ఆరోపించారు. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు చంద్రబాబు డబ్బులు పంపారని మండిపడ్డరాయన. శుక్రవారం ఎల్బీస్టేడియంలో జరిగిన టీఆర్ఎస్ ప్రచారసభలో ప్రసంగించారు. ఈ సభలో ముఖ్యఅతిథిగా కేసీఆర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V6ddIQ
16 సీట్లు గెలవడం పక్కా : మంత్రి తలసాని ధీమా
Related Posts:
Gold smuggling: ఐఏఎస్ అధికారి జ్యూస్ పిండుతున్న ఎన్ఐఏ, నాకేం తెలుసు ? బ్యూటీ ఆంటీ!కొచ్చి/ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారంలో ఇప్పటికే సస్పెండ్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారిని అధికారులు విచారణ చేసి … Read More
దూకుడు పెంచిన రఘురామ- మౌనంగా వైసీపీ- కారణాలివేనా ?వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీకి వ్యతిరేకంగా కత్తులు దూస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా తన దాడిని మరింత తీవ్రతరం చేశారు. ప్రతీ విషయానికీ ప్రభుత్వంతో… Read More
మీ అమ్మ హాఫ్ తాగితే.. నేను క్వార్టర్.. నెటిజన్కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన టీడీపీ అనితసోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే టీడీపీ మహిళ నేత అనితకు.. ఓ నెటిజన్ ఆంటీకి మందు అలవాటు ఉన్నట్టుంది అని కామెంట్ చేశారు. దానికి ఆమె కూడా అదే స్థాయిలో స్ప… Read More
కరోనా భయంతో కారు రాంగ్ టర్న్ - గర్భిణి సింధు రెడ్డి విషాదాంతం - తుంగభద్రలో మృతదేహం లభ్యం..వాగులో గర్భిణి గల్లంతైన ఉదంతం విషాదాంతంగా ముగిసింది. బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్ వస్తూ జోగులాంబ గద్వాల జిల్లాలోని కలుగొట్ల వాగులో గల్లంతైన సింధూ ర… Read More
ముఖ్యమంత్రి కోరింది..గవర్నర్ నెరవేర్చారు: కండిషన్స్ అప్లై: సీఎం ఏం చెబుతారో మరి?జైపూర్: రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఓ కొల్లిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ డిమాండ్ పట్ల గవర్నర్ కల్రాజ్ మిశ్రా స… Read More
0 comments:
Post a Comment