భారతీయ జనతా పార్టీ ఈ సారి లోక్సభ ఎన్నికలకు తమ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడంతో ఇక రాజకీయ రణరంగంలో అసలు సిసలైన యుద్ధం ప్రారంభమైంది. ఇక ఎప్పటిలాగానే కొన్ని స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభ్యర్థుల ఎంపికలో చాలా చాకచక్యంగా వ్యవహరించిన బీజేపీ... మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం క్రితం సారి అభ్యర్థులనే తమ ప్రత్యర్థులపైకి అస్త్రాలుగా వదిలింది. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అమేథీ లోక్సభ నియోజకవర్గం గురించి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HLL1qT
రాహుల్ పై మరోసారి స్మృతీ అస్త్రం... అసలు కథ ఏంటంటే...?
Related Posts:
అమెరికాలో 9/11 తరహా మారణహోమానికి ప్లాన్: లాడెన్ మేనకోడలు హింట్: అడ్డుకోవాలంటే: ఆయనేవాషింగ్టన్: అమెరికన్లను పీడకలలా వెంటాడే ఘటన.. 9/11 ఉగ్రదాడులు. 2001 సెప్టెంబర్ 11వ తేదీన చోటు చేసుకున్న ఈ ఉగ్రవాదుల దాడులను తలచుకుంటే ఇప్పటికీ అమెరికన… Read More
కరోనా విలయం: భారత్ ప్రపంచ రికార్డు - 9నెలల్లో ఇదే హయ్యెస్ట్ - బ్రెజిల్ను వెనక్కునెట్టేస్తూ..కరోనా మహమ్మారి పుట్టుకొచ్చిన తొమ్మిది నెలల వ్యవధిలో ఒకే రోజు అత్యధిక కొత్త కేసులతో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. దేశంలో వైరస్ విలయం కనీవినీ ఎరుగ… Read More
జగన్ సర్కార్కు సోము డెడ్లైన్: అంతర్వేది ఘటన వెనుక కుట్ర: దోషులను వదలొద్దుఅమరావతిఫ తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వెలుపల చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటన పట్ల భారతీయ … Read More
కల్లోల తెలంగాణ: కేసుల్లో ఉధృతితో బేజార్: యాక్టివ్ కేసుల్లో కొత్త నంబర్హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టట్లేదు. దాని ఉధృతి కొనసాగుతూనే వస్తోంది. రోజువారీ కరోనా వైద్య పరీక్షలకు అనుగుణంగా కొత్త కేసులు వ… Read More
అంతర్వేది ఆలయం వద్ద భారీ అగ్నిప్రమాదం: లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధంకాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మం… Read More
0 comments:
Post a Comment