భారతీయ జనతా పార్టీ ఈ సారి లోక్సభ ఎన్నికలకు తమ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడంతో ఇక రాజకీయ రణరంగంలో అసలు సిసలైన యుద్ధం ప్రారంభమైంది. ఇక ఎప్పటిలాగానే కొన్ని స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభ్యర్థుల ఎంపికలో చాలా చాకచక్యంగా వ్యవహరించిన బీజేపీ... మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం క్రితం సారి అభ్యర్థులనే తమ ప్రత్యర్థులపైకి అస్త్రాలుగా వదిలింది. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అమేథీ లోక్సభ నియోజకవర్గం గురించి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HLL1qT
రాహుల్ పై మరోసారి స్మృతీ అస్త్రం... అసలు కథ ఏంటంటే...?
Related Posts:
దమ్ముంటే ఆళ్లగడ్డలో రాజకీయాలు చెయ్యండి ..ఏవీ సుబ్బారెడ్డి వెనుక ఉంది వారే : భూమా అఖిల కౌంటర్టిడిపి నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి ఆరోపణలపై మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రివర్స్ కౌంటర్ ఇచ్చారు .టిడిపి మాజీ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, సుబ్బ… Read More
ఈ నెల 9వ తేదీ ఫిక్స్ : ఏపీ సీఎం జగన్ను కలవనున్న మెగాస్టార్ చిరంజీవి టీమ్..ఎందుకంటే..?అమరావతి: కరోనావైరస్ కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. లాక్డౌన్ అమల్లోకి రావడంతో సినిమా షూటింగులకు బ్రేక్ పడగా అప్పటికే షూటింగులు పూర్తి చేసు… Read More
జూన్ 19 తర్వాత టీడీపీలో ఏం జరగబోతోంది ? ఈసారి ఆగస్టు సంక్షోభం ముందే వస్తోందా ?నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన టీడీపీకి ఆగస్టు నెలతో ఎంతో అనుబందం ఉంది. గతంలో టీడీపీ ఎదుర్కొన్న సంక్షోభాలన్నీ ఆగస్టులోనే కావడంతో ఆ పార్టీ నేతలకు… Read More
భావ ప్రాప్తి కోసం ఇలా కూడా చేస్తారా... 25 ఏళ్ల కెరీర్లో ఇలాంటి కేసు చూడలేదన్న డాక్టర్..అసోం వైద్యులు ఇటీవల ఓ వెరైటీ కేసును డీల్ చేశారు. కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ యువకుడి మూత్రాశయంలో మొబైల్ ఫోన్ చార్జర్ కేబుల్ను గుర్తించారు. తనకు … Read More
పారిశ్రామిక వేత్తలు క్యూలో ఉన్నారా .. అయితే మజ్జిగ ప్యాకెట్లు ఇస్తాం : విజయసాయికి బుద్దా కౌంటర్ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ లకు బుద్దా వెంకన్న రివర్స్ క… Read More
0 comments:
Post a Comment