Friday, March 22, 2019

దత్తన్నకు మొండిచేయి, కిషన్‌రెడ్డి బరిలోకి : 10 మందితో బీజేపీ తెలంగాణ జాబితా

హైదరాబాద్ : లోక్‌సభకు గెలుపుగుర్రాలను బీజేపీ ప్రకటించింది. తొలి విడత 184 మందితో జాబితా విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 7 స్థానాలకు క్యాండెట్ల వివరాలను వెల్లడించాల్సి ఉంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FtApvp

Related Posts:

0 comments:

Post a Comment