అహ్మదాబాద్ : కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ప్రియాంక గాంధీ రాజకీయ రణక్షేత్రంలో మాటల తూటాలు పేల్చారు. యూపీ పశ్చిమ ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టిన ఆమె .. నిన్న అహ్మదాబాద్ లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తొలి రాజకీయ ప్రసంగం చేశారు. ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం తక్కువే .. కారణమిదీ ?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HrraNw
దేశాన్ని సరిగా అర్థం చేసుకోవడమే నిజమైన దేశభక్తి .. మోదీని హామీల గురించి నిలదీయాలన్న ప్రియాంక
Related Posts:
చంచల్గూడ చరిత్ర సగంలో ఆగింది...ఇక జైల్లోనే... జగన్పై టీడీపీ సంచలన విమర్శలు..మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిలను టార్గెట్ చేస్తూ పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించార… Read More
BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్: మరో కొత్త ప్లాన్కు శ్రీకారం.. రూ.100లోపు ..!మీరు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులా..? బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ సిమ్ వినియోగిస్తున్నారా.. అలాంటి కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ సరికొత్త… Read More
కరోనావైరస్: భవిష్యత్లో డేటింగ్, సెక్స్ ఇలానే జరుగుతాయా?వైరస్ కంటే ప్రేమ గొప్పదని అందరూ అంటారు. బహుశా ప్రస్తుతం అది నిజమేనేమో. కరోనావైరస్ను తట్టుకొని ప్రేమ నిలబడుతుందేమో. మనకు ముందున్న వస్తువ… Read More
తిరుమల శేషాచలం అడవుల్లో రెచ్చిపోతున్న ఎర్రచందనం స్మగ్లర్లు ..టాస్క్ఫోర్స్ పోలీసులపై దాడితిరుమల శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఒక పక్క దేశం కరోనాతో కల్లలోలంగా మారుతున్నా స్మగ్లర్లు మాత్రం తమ దందా ఆపటం లేదు. తమ పంధా… Read More
వాట్సాప్ గ్రూపుల్లో విజయమ్మ పుస్తకం \"నాలో..నాతో..వైఎస్సార్ \" - చర్యలు తప్పవన్న వైసీపీ...వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తన భర్త, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలతో తాజాగా రాసిన " నాలో.. నాతో.. వైఎస్సార్" పుస్తకాన్ని… Read More
0 comments:
Post a Comment