టిడిపిలో అభ్యర్ధుల ఎంపిక చివరి దశకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలు టిడిపి బాట పట్టారు. కాంగ్రెస్ లో కీలక నేతలుగా వ్యవహరించిన పనబాక దంపతులు..హర్ష కుమార్ ఈ రోజు టిడిపిలో చేరుతున్నారు. వారికి ఎంపీ సీట్లు కేటా యించే అవకాశం ఉంది. ఇక, రేపు టిడిపి మేనిఫెస్టో విడుదల చేసి..ఈ నెల 16వ తేదీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hf0YXj
టిడిపిలోకి పనబాక..హర్షకుమార్: రేపు తొలి జాబితా..మేనిఫెస్టో విడుదల: 16 నుండి బాబు ప్రచారం..!
Related Posts:
జేసీ దివాకర్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్, బీటెక్ రవి, భేటీపై చర్చఅనంతపురం: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కలిశారు.… Read More
పిల్లలకు మాత్రమే: లాక్డౌన్పై పిల్లలు రాసిన వ్యాసాలను పంపండి..వన్ ఇండియా పబ్లిష్ చేస్తుందిప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోంది. ఎక్కడో చైనాలోని వూహాన్ నగరంలో బయటపడ్డ ఈ మహమ్మారి క్రమంగా ఇతర దేశాలకు వ్యాపించింది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన ప… Read More
ఏపీలో తుది దశకు కరోనా పరీక్షలు- త్వరలో మూడో దశ సర్వే..ఏపీలో ఇప్పటివరకూ గుర్తించిన కరోనా వైరస్ బాధితులకు వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ తుది దశకు చేరుకుంటోంది. వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు ఢిల్… Read More
షాకింగ్ : స్త్రీల కంటే పురుషులకే కరోనా రిస్క్ ఎక్కువా? భారత్లో గణాంకాలు ఏం చెప్తున్నాయి..ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం కరోనా నెంబర్ చుట్టే తిరుగుతున్నాయి. ఏ రోజు ఎన్ని పాజిటివ్ కేసులు.. ఎన్ని మరణాలు.. ఎంతమంది రికవరీ.. క్షణ క్షణానికి మారుతున్… Read More
ఏపీలో కరోనా: తప్పుచేశానన్న నర్సీపట్నం డాక్టర్.. ఎమ్మెల్యే గణేశ్పై అయ్యన్న ఫైర్..కరోనా వైరస్ తో పోటీపడుతూ ఏపీలో రాజకీయ విన్యాసాలు కొనసాగుతున్నాయి. కొవిడ్-19పై పోరులో సీఎం జగన్ దారుణంగా ఫెయిలయ్యారని ఆరోపిస్తోన్న ప్రతిపక్ష టీడీపీకి..… Read More
0 comments:
Post a Comment