న్యూఢిల్లీ: భారత్ - పాకిస్తాన్ అధికారులు రేపు (మార్చి 14) భేటీ కానున్నారు. కర్తార్పూర్ కారిడార్ అంశంపై వారు చర్చించనున్నారు. పాక్లోని కర్తార్పూర్ ప్రాంతంలో ఉన్న చరిత్రాత్మక గురుద్వార్ దర్బార్కు భారతీయులను అనుమతించే అంశంపై చర్చించేందుకు రెండు దేశాల అధికారులు సమావేశం కానున్నారు. ఇరు దేశాల హోం, విదేశాంగ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HwJViG
Thursday, March 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment