తెలుగు రాష్ట్రాల్లో గంజాయి గుప్పుమంటుంది. రోజుకో చోట గంజాయి అక్రమ రవాణా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ,ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా పరిసరాల్లోనూ, తెలంగాణా రాష్ట్రంలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ గంజాయి జోరుగా సాగవుతోంది. ఏ జిల్లాలో చూసిన గుట్టుచప్పుడు కాకుండా గంజాయి వ్యాపారం జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VOIrUP
తెలుగు రాష్ట్రాల్లో గుప్పుమంటున్న గంజాయి... భద్రాచలంలో 6 క్వింటాళ్ల గంజాయి పట్టివేత
Related Posts:
నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్..అతని పని అదే:గుంటూరు: జిల్లాలో సంచలనం సృష్టించిన జ్యోతి హత్యకేసు మిస్టరీని మంగళగిరి పోలీసులు ఛేదించారు. ఆమె ప్రియుడు శ్రీనివాస రావే హంతకుడని నిర్ధారించారు. జ్యోతిన… Read More
నా భర్తను చంపారు: ఉగ్రవాదుల తలలు నరుకుతా, వీర జవాను భార్య, పాక్ ను సర్వనాశనం చెయ్యాలి!బెంగళూరు: దేశం మొత్తం గర్వించే పని తన భర్త చేసి వీరమరణం పొందాడని, తాను సైన్యంలో చేరి ఉగ్రవాదుల తలలు నరుకుతానని వీర జవాను గురు (కర్ణాటకలోని మండ్య) కళావ… Read More
నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నాలు, నన్ను చంపితే..: మీడియా ముందు ఏడ్చిన కేఏ పాల్అమరావతి: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆదివారం నాడు కంటతడి పెట్టారు. ఆయన విజయవాడలో మీట్ ది ప్రెస్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలోని అంశాలను… Read More
ముఖ్యమంత్రిపై కేసు : ప్రభుత్వ మార్పు కోసం యాగం : స్వరూపానంద స్వామి సంచలనంఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు పై కేసు పెడతానంటూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహా స్వామి సంచలన ప్రకటన చేసారు. తిరుమల తిరుపతి దేవ… Read More
ప్రతీకారం మొదలెట్టిన సైన్యం.. పుల్వామా దాడి \"మాస్టర్ మైండ్\" ఖేల్ ఖతంపుల్వామా : పుల్వామా ఉగ్రదాడితో ప్రతీకారేచ్ఛకు సన్నద్ధమైంది సైన్యం. ముష్కరుల దొంగదెబ్బకు సరైన సమాధానం చెప్పేందుకు రెడీ అయింది. ఆ క్రమంలో జైషే మహమ్మద్ ఉ… Read More
0 comments:
Post a Comment