Saturday, March 23, 2019

పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాలో రోడ్డు ప్రమాదం 60 మంది మృతి

పశ్చిమ ఆఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆఫ్రికాలో కిన్టాంపోలో ప్రమాదవశాత్తు రెండు బస్సులు డీకోన్నాయి.దీంతో దాదాపు 60 మంది ప్రయాణికులు మృతి చెందారు.కాగా మరి కొంతమందికి తీవ్రగాయలపాలయ్యారు. రెండు బస్సుల్లో కలిపి సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం ,ప్రమాదం జరిగిన వెంటనే ఓ బస్సులో మంటలు చెలరేగడంతో ఈ మృతుల సంఖ్య పెరిగిందని అధికారులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2umlA7u

Related Posts:

0 comments:

Post a Comment