దేశంలో ఎన్నికలు జరుగుతున్న వేళ సంచలన నిర్ణయం తీసుకొని దేశానికే ఆదర్శం అయ్యారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ . తమ పార్టీ నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ముగ్గురిలో ఒక మహిళ ఉంటుందని ప్రకటన చేశారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అయిన బీజూ జనతా దళ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HaUwR3
దేశంలోనే నవీన్ పట్నాయక్ సంచలనం .. ఎన్నికల్లో 33 శాతం మహిళలకు సీట్లు
Related Posts:
కర్నూలు, గుంటూరులతో పోటీ పడుతోన్న కృష్ణా: త్రిపుల్ సెంచరీకి చేరువగా..: దిమ్మతిరిగేలా కొత్త కేసులుఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవాన్ని సృష్టించేలా కనిపిస్తోంది. వరుసగా ఏడో రోజు కూడా భారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి… Read More
Lockdown: ప్రభుత్వ స్కూల్ లో మహిళపై గ్యాంగ్ రేప్, కామాంధుడు కానిస్టేబుల్, ఫ్రెండ్స్, బస్సు లేక!జైపూర్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ అమలు చెయ్యడంతో ఊరికి వెళ్లడానికి అవకాశం లేక ఓ ప్రభుత్వ స్కూల్ లో తలదాచుకున్న మహిళపై … Read More
ఏపీకి పొంచివున్న అకాల గండం: బంగాళాఖాతంలో అల్పపీడనం: 24 గంటల్లో తుఫానుగావిశాఖపట్నం: కరోనా వైరస్ ఒకవంక రాష్ట్రాన్ని గడగడలాడిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అకాల వర్షాలు గండం పొంచివుంది. అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అ… Read More
కరోనా లాక్డౌన్: మోదీ కీలక సందేశం.. ప్రపంచానికి భారత్ ఆదర్శం.. రంజాన్లోగా అది జరగాలంటూ..అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతున్నప్పటికీ లాక్ డౌన్ కు వ్యతిరేకంగా జనం రోడ్లెక్కారు, తుపాకులతో నిరసనలు చేస్తున్నారు. చైనాలోనైతే … Read More
ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు: షాపులు ఓపెన్: తెరచుకుంటున్న దుకాణాలున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్టాండ్ అలోన్ దుకాణాలు ఒక్కటొక్కటికిగా తెరచుకుంటున్నాయి. కొన్ని రకాల దుకాణాలను ఓపెన్ చేయడానికి వీలుగా కేంద్… Read More
0 comments:
Post a Comment