అమరావతిః జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరో జాబితాను విడుదల చేశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ జాబితా విడుదలైంది. రాష్ట్రంలో 32 అసెంబ్లీ, తెలంగాణ సహా అయిదు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ మేరకు మలి జాబితాను విడుదల చేశారు. దీనితో మొత్తంగా ఆ పార్టీ ఇప్పటిదాకా 64 అసెంబ్లీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O8e35c
Monday, March 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment