అమరావతిః జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరో జాబితాను విడుదల చేశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ జాబితా విడుదలైంది. రాష్ట్రంలో 32 అసెంబ్లీ, తెలంగాణ సహా అయిదు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ మేరకు మలి జాబితాను విడుదల చేశారు. దీనితో మొత్తంగా ఆ పార్టీ ఇప్పటిదాకా 64 అసెంబ్లీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O8e35c
జనసేన పార్టీః మరో 32 మంది అభ్యర్థుల జాబితా వెల్లడి..అయిదు లోక్ సభ స్థానాలు కూడా!
Related Posts:
GHMC Election Results 2020 Live: నోటాకు భారీగా ఓట్లు -పలు వార్డుల్లో ఫలితం తారుమారుజాతీయ నేతల రాకతో స్థానిక ఎన్నికలు కాస్తా సాధారణ అసెంబ్లీ ఎన్నికల స్థాయి ప్రచారం జరిగింది. గతేడాది 4 లోక్ సభ స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. తాజాగా దుబ్బ… Read More
కాంగ్రెస్ ఓటమికి మీడియానే కారణం .. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్యాకేజ్ ఇవ్వనందుకేనా ఇలా .. రేవంత్ రెడ్డి ధ్వజంజిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి కారణం మీడ… Read More
డిసెంబర్ 8న భారత్ బంద్ కు రైతుల పిలుపు.. ఉద్యమం ఉధృతం .. ఢిల్లీ అష్ట దిగ్బంధనానికి నిర్ణయంకేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ లో భాగంగా ఆందోళన చేస్తున్న రైతులు ఇప్పటికే ఢిల్లీ బోర్డర్లో భారీగా మోహరించిన రైతులు ప… Read More
గంగిరెద్దుతో పోల్చుతూ ట్రోల్ చేశారు, కానీ, అతడే జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ తొలి విజేతహైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుకునే దిశగా సాగుతోంది. దీంతో గులాబ… Read More
హోరాహోరీ పోరులో బీజేపీ విజయాల నమోదు .. ఇప్పటివరకు 24 స్థానాల్లో కమలవికాసం జిహెచ్ఎంసి ఎన్నికలలో బిజెపి టిఆర్ఎస్ పార్టీ తో నువ్వా నేనా అన్నట్లు తల పడుతోంది. ఈరోజు ఉదయం పూట కౌంటింగ్ ప్రారంభమైన మొదట్లో 80 స్థానాల వరకు ఆధి… Read More
0 comments:
Post a Comment