ఏపిలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ..రాజకీయంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే వ చ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేస్తామని..మరే పార్టీతో పొత్తు ఉండదని జనసేన అధినేత పవన్ ప్రకటిం చారు. అందులో భాగంగా..వామపక్ష నేతలతో సమావేశం జరిగింది. అందులో వామపక్ష నేతలు తామె పోటీ చేయాలని భావిస్తున్న సీట్లను జనసేన ముందు ప్రతిపాదించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IYvkPt
జనసేన-వామపక్షాల పొత్తు: 26 అసెంబ్లీ..4 లోక్సభ సీట్లు కావాలి : పవన్ అంగీకరించేనా..!
Related Posts:
మరో ఇంటర్ విద్యార్థిని సూసైడ్ : ఊపిరొదిలిన 20కిపైగా మంది ..హైదరాబాద్ : ఇంటర్ రిజల్ట్స్ మంటలు విద్యాకుసుమలా ఊపిరితీస్తున్నాయి. బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల మరణానికి దారితీస్తోంది. ఫలితాలు రీ వాల్యుయేషన్ చేస్త… Read More
రాహుల్ గాంధీ అంత పనిచేశాడా...కేజ్రీవాల్ ఎందుకు నిప్పులు చెరిగారు..?ఢిల్లీ: దేశంలో ఎలాగైనా సరే మోడీ షా ద్వయంకు బ్రేక్ వేయాలి. అంటే ఏమి చేయాలి... ఒక్కటే మార్గం. విపక్షాలు అన్ని ఒక తాటిపైకి రావాలి. అందరూ కలిసి పోటీ చేయాల… Read More
టీ కాంగ్రెస్ బస్సుకు శిక్షణ పొందిన డ్రైవర్ కావలెను..! అర్హత గలవారు గాంధీభవన్ లో సంప్రదించాలి..!!హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదిపినా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బంగపాటు తప్పలేదు. అంతే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నామన్న… Read More
ఆకాశం బద్దలైనా పోటీ నుంచి తప్పుకోం..! మోదీ పై పోటీ చేస్తున్న రైతుల పట్టుదల..!!వారణాసి/హైదరాబాద్ : నిజామాబాద్ మొండికేస్తున్నారు. భూమ్యాకాశాలు ఏకమైనా తమ పోరాటం ఆగదని భీష్మించుకున్నారు. పంటలకు మద్దతు ధర కల్పించకపోవడం, పసుపు బోర్డున… Read More
ఏపీ ఫలితం చెప్పేసిన లగడపాటి ! టీడీపీ ధీమాకు ఆయన జోస్యమే కారణమా?ఆంధ్ర ఆక్టోపస్ మరోసారి నోరు విప్పారు. ఏపి ఎన్నికల ఫలితాల పైన చెప్పకనే చెప్పేసారు. తెలంగాణ ఎన్నికల పైన తన జ్యోస్యం ఎందుకు విఫలమైందో కూడా చెబు… Read More
0 comments:
Post a Comment