Friday, March 8, 2019

జ‌న‌సేన‌-వామ‌ప‌క్షాల పొత్తు: 26 అసెంబ్లీ..4 లోక్‌స‌భ సీట్లు కావాలి : ప‌వ‌న్ అంగీక‌రించేనా..!

ఏపిలో ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ..రాజ‌కీయంగా ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్ప‌టికే వ చ్చే ఎన్నిక‌ల్లో వామ‌పక్షాల‌తో క‌లిసి పోటీ చేస్తామ‌ని..మ‌రే పార్టీతో పొత్తు ఉండ‌ద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప్ర‌క‌టిం చారు. అందులో భాగంగా..వామ‌ప‌క్ష నేత‌ల‌తో స‌మావేశం జ‌రిగింది. అందులో వామ‌ప‌క్ష నేత‌లు తామె పోటీ చేయాల‌ని భావిస్తున్న సీట్ల‌ను జ‌న‌సేన ముందు ప్ర‌తిపాదించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IYvkPt

Related Posts:

0 comments:

Post a Comment