న్యూఢిల్లీ: జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చైనా అధ్యక్షుడికి మోడీ భయపడుతున్నారని, అందుకే మసూద్ విషయంలో ఇలా జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించగా, బీజేపీ ధీటుగా స్పందిస్తోంది. తాజాగా కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W4XDx9
2009లో భారత్ ఏకాకి, ఇప్పుడు ప్రపంచ దేశాల మద్దతు: రాహుల్కు సుష్మా స్వరాజ్ దిమ్మతిరిగే కౌంటర్
Related Posts:
పారిస్లో అగ్నికి ఆహుతైన నోట్రే డామే చర్చిపారిస్ : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నోట్రే డామే కేథడ్రల్ చర్చి అగ్నికి ఆహుతైంది. ఫ్రాన్స్లోని పారిస్ నగరంలో ఉన్న 12వ శతాబ్దపునాటి పురాతన ప్రార్థనా మందిర… Read More
మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై నేడు సుప్రీంలో విచారణమహిళలను దర్గాలోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం పిల్ను మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ పిల్న… Read More
తెలుగు మహిళ సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయడాన్ని సమర్థిస్తారా? మీ కామెంట్ ఏంటి?అలనాటి నటి, తెలుగింటి ఆడపడుచు సుమలతకు వ్యతిరేకంగా ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. మండ్య లోక్సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా … Read More
తొలి విడత ఎన్నికలతో నష్టం జరిగిందా : బాబు మాటల్లో పరమార్దం ఏంటి : వైసిపి చెబుతుందేంటి..!ఏపిలో ఎన్నికలు ముగిసాయి. పార్టీలు పోస్టుమార్టం మొదలు పెట్టాయి. తొలుత ఎప్పుడు జరిగినా విజయం మాదేనం టూ ధీమా వ్యక్తం చేసిన పార్టీలు ఇప్పుడు సన్నాయి… Read More
విజయశాంతి సంచలనం ..రెవెన్యూ శాఖ ప్రక్షాళన వెనుక ఉన్న రాజకోటరహస్యం త్వరలోనే ఆవిష్కృతంతెలంగాణా రాములమ్మ , కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకుపడ్డారు . రెవిన్యూ శాఖను ప్రక్షాళన వెనుక ఉన్న రాజకోట రహస్యం త్వరలోనే బద్… Read More
0 comments:
Post a Comment