నామినేషన్లకు డెడ్ లైన్ సమీపిస్తుండటంతో ఎపీలోని రాజకీయ వర్గాలు అభ్యర్థుల ప్రకటన వేగవంతం చేశాయి. ఈ క్రమంలో బీజేపీ 23 మంది పార్లమెంట్ అభ్యర్థులను, 51మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటన చేస్తే జనసేన మాత్రం ఇంకా అభ్యర్ధులను విడతలవారీగా ప్రకటిస్తుంది. ఈ క్రమంలో ఆరవసారి అభ్యర్ధుల లిస్ట్ను విడుదల చేసిన జనసేన.. 16మంది అభ్యర్ధులను ప్రకటించింది .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2upMpaM
జనసేన ఆరవ జాబితా ఇదే ... 16 మంది అభ్యర్థులు వీళ్ళే
Related Posts:
ట్రంప్ దివాళా: పుట్టెడు అప్పులు -వేలానికి లగ్జరీ కారు -కొనేందుకు సిద్ధమైన కేరళ జువెలర్ బాబీపుట్టుకతో శ్రీమంతుడు.. తండ్రి ఇచ్చిన ఆస్తిని పదింతలు చేశాడు.. కుటుంబ వ్యాపార సామ్రాజ్యాన్ని బాగా విస్తరింపజేశాడు.. అమెరికాకు అధ్యక్షుడిగా పదవిని అడ్డం… Read More
కోడిపందాల పేరుతో అమాయకుల అరెస్టులు- పోలీసులపై రఘురామ ఫైర్-తిరగబడాలంటూఏపీలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందాల నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తప్పుబట్టారు. పోలీసుల తీర… Read More
జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గోకు చేరుకున్న మొదటి విడత కోవిడ్ వ్యాక్సిన్ షిప్మెంట్హైదరాబాద్, 12 జనవరి, 2021:కోవిడ్-19 వ్యాక్సిన్ల మొదటి విడత షిప్మెంట్ నేడు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గోను చేరుకుంది. ఈ వ్యాక్సిన్లు స్పైజ్జెట్ ఫ్రైట… Read More
సైంధవుడి పాత్రే చంద్రబాబుది ; ఎంపీ సాయిరెడ్డి ట్వీట్ .. ఏ2 శకుని అట్టహాసమంటూ వర్ల రివర్స్ అటాక్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి . ఫిల్టర్ లేకుండా నోటికొచ్చినట్టు తిట్టుకుంటూనే ఉన్నారు. అంతేకాదు ఆల… Read More
ప్రేమలో నిజమెంత?: ప్రియుడి కోసం ప్రియురాలు.. యువతి కోసం యువకుడు ఆత్మహత్యహైదరాబాద్: పటాన్చెరు మండలం లక్డారం గ్రామంలో విషాద ఘనట చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై … Read More
0 comments:
Post a Comment