సార్వత్రిక మొదటి దశ ఎన్నికలకు పదకోండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అంటూ హోరాహోరి ప్రచారం కొనసాగుతోంది. ఈనేపథ్యంలోనే ఓటర్లను ఆకట్టుకనేందుకు పార్టీలు తీవ్ర కృషి చేస్తున్నాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో పార్టీల మధ్య విమర్శనాస్త్రాలను తీవ్రతరం చేశాయి.దీంతో పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు ప్రచారం కొనసాగుతోంది.ఇక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TKrJ7G
మిగిలింది మరో 10 రోజులే : తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ లైవ్ అప్డేట్స్
Related Posts:
కేసీఆర్ ఆ వ్యాఖ్యలే విజయారెడ్డి హత్యకు కారణం ... వీహెచ్ ఫైర్తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన ఇంక… Read More
విజయారెడ్డి ఉదంతంలో మరో విషాదం...పెట్రోల్ పోసిన సురేష్ మృతిఒక్క భూమి పట్టా వివాదం ముగ్గురి ప్రాణాలను బలిగోంది. అప్పుల్లో కూరుకుపోయి అనాలోచితంగా వ్యవహరించిన సురేశ్ తీరుకు తన స్వంత కుటుంబంతో పాటు మొత్తం మూడు కుట… Read More
అసెంబ్లీ కమిటీలు ఏర్పాటు: ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ గా కాకాని: రూల్స్ కమిటీలో వంశీ ..!ఏపీ శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారాం శానసభా కమిటీలను ప్రకటించారు. కొత్త ప్రభుత్వంలో కొత్త సభ్యులతో సభ ఏర్పడిన తరువాత ఈ కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయ… Read More
అయోధ్యపై తీర్పు: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలను జారీ చేసిన కేంద్ర హోం శాఖ..!న్యూఢిల్లీ: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై మరి కొద్దిరోజుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును వెలువర… Read More
Bulbul Cyclone: ఉత్తరాంధ్రపై బుల్ బుల్ ఎఫెక్ట్..!విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రపై కనిపించే అవకాశం ఉంది. బుల్ బుల్ తుఫాన్ ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, … Read More
0 comments:
Post a Comment