రైల్వేకోడూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నిప్పులు చెరిగారు. తన కడప జిల్లా రైల్వేకోడూరు బహిరంగ సభలో మాట్లాడారు. బొత్స సత్యారాయణను ఆడపడుచులు తరిమి తరిమి కొట్టిన రోజులు మర్చిపోయారా అని ప్రశ్నించారు. మళ్ళీ వస్తాను విజయనగరం, మీ అంతు తేలుస్తానని బొత్సను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TajW7V
విజయనగరం వచ్చి అంతు చూస్తా: బొత్సకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక, 10 ఏళ్ల సమయం ఇవ్వండి
Related Posts:
కరోనా: ఏక్షణమైనా వ్యాక్సిన్ పంపిణీ -నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు -దేశంలో కొత్తగా 30,245 కేసులుగ్లోబల్గా కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 16లక్షలు దాటింది. మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 7.21కోట్లకు పెరిగింది. ఇండియాకు సంబంధించి కేంద్… Read More
తెలంగాణ: కరోనా రిలీఫ్ -కొత్తగా 573 కేసులు, 4మరణాలు -75లక్షల మందికి వ్యాక్సిన్ -స్కూల్స్ రీఓపెనింగ్టెస్టులు భారీ ఎత్తున కొనసాగుతున్నా కొంతకాలంగా కొత్త కేసులు తగ్గుతుండటంతో తెలంగాణకు కరోనా నుంచి కొంత రిలీఫ్ లభించినట్లయింది. వైరస్ భయాలు పూర్తిగా తొలిగ… Read More
ఎయిర్పోర్ట్ అథారిటీని ఆకాశానికెత్తేసిన పవన్ కల్యాణ్: యాక్టర్, ఫిలాంథ్రోపిస్ట్, పొలిటీషియన్గాఅమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రావడం ఓ సవాల్గా మారింది. విమాన ప్రయాణికులెవరూ … Read More
రక్తమోడిన గచ్చిబౌలి: టిప్పర్ ఢీ కొట్టిన వేగానికి కారు నుజ్జునుజ్జు: అయిదుమంది దుర్మరణంహైదరాబాద్: ఐటీ హబ్గా గుర్తింపు పొందిన గచ్చిబౌలి రక్తమోడింది. తెల్లవారు జామున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం అయిదుమందిని బలి తీసుకుంది. అతివేగం, నిర్లక… Read More
తెలంగాణలో జగన్ వదిలిన బాణం: కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వైయస్ షర్మిల..?హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించారా? అధికార తెలంగాణ రాష్ట్ర సమిత… Read More
0 comments:
Post a Comment